వరంగల్

టీచర్‌ ఇంట్లో భారీ చోరీ

దర్యాప్తు చేపట్టిన పోలీసులు మహబూబాబాద్‌,మే18(జ‌నం సాక్షి ): జిల్లా కేంద్రం మహబూబాబాద్‌లో భారీ చోరీ జరిగింది. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌ ఎదురుగా ఉన్న ప్రభుత్వ టీచర్‌ ఇంట్లో …

విజయవంతంగా రైతుబందు పథకం

కెసిఆర్‌పై భరోసాతో వ్యవసాయానికి సై అంటున్నారు ఉత్తమ్‌ విమర్శల్లో పసలేదన్న కడియం కాంగ్రెస్‌కు రైతు విధానమే లేదని విమర్శ వరంగల్‌,మే18(జ‌నం సాక్షి ):  రాష్ట్రంలో రైతుబంధు పథకం …

దేవాదులతో ఆనాడు చెరువులు ఎందుకు నింపలేకపోయారు

రైతుబంధుతో కాంగ్రెస్‌ కుళ్లుకుంటోంది వారం రోజులుగా సజావుగా సాగిన రైతుబంధు: ముత్తిరెడ్డి జనగామ,మే18(జ‌నం సాక్షి ): గతంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల లక్ష్మయ్య తన …

బొగత జలపాతంలో ఇద్దరు గల్లంతు

జయశంకర్‌ భూపాలపల్లి,మే17(జ‌నం సాక్షి ):  జిల్లాలోని వాజేడు మండలంలోగల బొగత జలపాతంలో మునిగి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. హన్మకొండకు చెందిన చెందిన సతీష్‌(35), హర్షిత్‌రెడ్డి(11) అనే వారు …

కొనుగోళ్లతో రైతులను ఆదుకోవాలి

త్వరగా పూర్తి చేయాలంటున్న అన్నదాతలు వరంగల్‌,మే17(జ‌నం సాక్షి ): అకాల వర్షాలతో ఇబ్బంది ఉన్న నేపథ్యంలో అధికారులు స్పందించి ధాన్యాన్ని తూకాలు వేసి వెంటనే తరలించేందుకు చర్యలు …

హావిూ ఇవ్వని ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాం

ఇచ్చిన మాటలన్నీ నిలుపుకున్న ముఖ్యమంత్రి కేసిఆర్‌ ఎక్కడా అమలు చేయని కార్యక్రమంలో తెలంగాణలో చేస్తున్నారు కాంగ్రెస్‌ పాలనలో రైతులు అనేక అవస్థలు పడ్డారు.. ఇప్పుడు రైతు అవస్థ …

సర్కారీ దవాఖానాల్లో సుఖ ప్రసవాల తగ్గుదల?

వరంగల్‌,మే17(జ‌నం సాక్షి): ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు అధికంగా జరుగుతున్నా అధికారులు దృష్టి పెట్టడం లేదన్న విమర్శలు ఎలా ఉన్నా, సర్కార్‌ దవాఖానాల్లోనూ ఇలాంటి ప్రసవాలపై ఆందోళన కలుగుతోంది. …

రైలులో భారీగా మద్యం స్వాధీనం

కొమురం భీం,మే16(జ‌నం సాక్షి):  తెలంగాణ సూపర్‌ ఫస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఆర్‌పిఎఫ్‌ సిబ్బంది బుధవారం పట్టుకున్నారు. కాగజ్‌నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. …

జర్నలిస్టుల గర్జన పోస్టర్లు ఆవిష్కరణ

వరంగల్‌,మే16(జ‌నం సాక్షి): జర్నలిస్టుల హక్కుల సాధనకై ఈ నెల 28న  తలపెట్టిన ‘జర్నలిస్టుల గర్జన’ను జయప్రదం చేయాలని కోరుతూ టీయూడబ్ల్యూ జె (ఐజెయు )మహబూబాబాద్‌ జిల్లా అధ్యక్షుడు …

గిరిజన రైతులకు అందని చెక్కులు

ఆందోళనలో రైతులు మహబుబాబాబాద్‌,మే16(జ‌నం సాక్షి):  పెట్టుబడి సాయం పేరుతో ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు పథకం వేలాది మంది గిరిజన రైతులకు అందడం లేదు. అటవీ భూముల్లో 50 …