వరంగల్

పంచాయితీ ఎన్నికలకు సన్నద్దం అవుతున్న అధికారులు

తండాల్లో పంచాయితీ ఎన్నికల కళ మహబూబాబాద్‌,మే28(జ‌నం సాక్షి): వచ్చే జూలైలో పంచాయితీ ఎన్నికల నగారా మోగనుంది. ఈ మేరకుకేఇనేత్‌ కూడా ఆమోదించింది. దీంతో ఇప్పటికే జిల్లాలో ఓటర్ల …

అవతరణ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

పాఠశాలల్లో సాంస్కృతికుత్సవాలు వరంగల్‌,మే28(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి చందూలాల్‌ …

పుకార్లను వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు: జనగామ ఏసీపీ 

జనగామ,మే28(జ‌నం సాక్షి): జిల్లాలో శాంతిభద్రతల పరంగా ఏలాంటి ఇబ్బంది లేదని, ఎక్కడా దొంగలు, పార్ధీ, బీహార్‌ ముఠా సభ్యుల సంచారంపై సమాచారం లేదని జనగామ ఏసీపీ వెన్నపురెడ్డి …

కులవృత్తులకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే ఎర్రబెల్లి 

జనగామ,మే28(జ‌నం సాక్షి): కులవృత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలన్నాదే సీఎం కెసిఆర్‌ లక్ష్యమని పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వివిధ కార్యక్రమాలను ఆయన పరిశీలించారు. గత పాలకుల హయాంలో …

వరంగల్‌ జంపఖానాలకు ప్రపంచ ఖ్యాతి

మసకబారుతున్న నేతన్నల జీవితాలు ఆదుకుంటే తప్ప ముందుకు సాగని వృత్తి వరంగల్‌,మే26(జ‌నం సాక్షి): జంపాఖానాలు అనగానే మొదటగా గుర్తుకు వచ్చేది వరంగల్‌. వీటి ఉత్పత్తిలో వరంగల్‌ లోని …

ఆర్మీ ఎంపిక కోసం నిరుద్యోగుల పోటీ

వరంగల్‌,మే25(జ‌నంసాక్షి): సైనిక ఉద్యోగాల కోసం యువత పోటీ పడుతున్నారు. వరంగల్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న నియామక ర్యాలీకి రాష్ట్రం నలుమూలల నుంచి యువకులు ఉత్సాహాంగా తరలివస్తున్నారు. అయితే, …

అవతరణ కల్లా లక్ష్యం నెరవేరాలి: కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి

జనగామ,మే25(జ‌నంసాక్షి): జనగామను ఓడిఎఫ్‌గా నిలపాలని, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్‌ 2 నాటికి బహిరంగ మల విసర్జన రహిత జిల్లా ప్రకటించుకునే లక్ష్యంతో చేస్తున్న కృషిలో …

వరంగల్‌ స్మార్ట్‌ కోసం వేయికోట్లు: మేయర్‌

వరంగల్‌,మే25(జ‌నంసాక్షి): నగరాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దడానికి వేయికోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించామని మేయర్‌ నన్నపునేని నరేందర్‌ అన్నారు. స్మార్ట్‌ సిటీ, హృదయ్‌ పథకంలో చేపడుతున్న …

తరుగు పేరుతో రైతు దోపిడీ

వరంగల్‌,మే25(జ‌నంసాక్షి): లైసెన్సు లేకుండా గ్రామాల్లో వ్యాపారులు ధాన్యం కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో రెండుమూడు సార్లు తహసీల్దారు కార్యాలయానికి పిలిపించి …

వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

యాదాద్రి భువనగిరి,మే24(జ‌నం సాక్షి):  వేర్వేరు చోట్ల చోటుచేసుకున్న ప్రమాదాల్లో మొత్తం నలుగురు వ్యక్తులు మృతిచెందారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం సిద్దాపురంలో షెడ్డు నిర్మాణ పనుల్లో …