వరంగల్

ఆటోస్టార్టర్ల తొలగింపుపై ప్రచారం

జయశంకర్‌ భూపాలపల్లి, నవంబర్‌17(జ‌నంసాక్షి): వచ్చే ఏడాది జనవరి 1నుంచి వ్యవసాయానికి 24గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా అమల్లోకి తెస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిననేపథ్యంలో అందుకు అనుగుణంగా జిల్లాలో …

18న మంత్రి కేటీఆర్‌నుకలువనున్న నేతలు

నగరపంచాయితీ కోసం స్టేషన్‌ ఘనాపూర్‌ ఎదురుచూపు జనగామ,నవంబర్‌16(జ‌నంసాక్షి): 5వేల జనాభాకు మించిఉన్న మేజర్‌ పంచాయతీలను పురపాలక సంఘాలుగా ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో స్టేషన్‌ …

చిల్లర కాటాలతో మోసం తగదు

జనగామ,నవంబర్‌16(జ‌నంసాక్షి): చిల్లర కాంటాలను పూర్తిగా నిషేధించాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినట్లు స్టేషన్‌ఘన్‌పూర్‌ వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ బ్రహ్మారెడ్డి తెలిపారు.ఇటీవల చిల్లర కాంటా ద్వారా కొనుగోలు …

24గంటల కరెంట్‌తో రైతులకు మేలు

జనగామ,నవంబర్‌16(జ‌నంసాక్షి): వ్యవసాయ రంగానికి రైతులకు 24గంటల కరెంటు అందించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ప్రేమలతా రెడ్డి అన్నారు. త్వరలో రైతులకు లేదా వ్యవసాయానికి …

ప్రతికూల వాతావరణంతొ తగ్గిన పత్తి దిగుబడులు

వరంగల్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): పత్తి రైతులను ప్రతికూల వాతావరణం వెంటాడుతుంది. ఈ సీజన్‌ ప్రారంభంలో అనుకూలవాతావరణ పరిస్థితులే ఉన్నా.. పూతకాత దశకు వచ్చేసరికి అధిక వర్షాలతో నష్టం వాటిల్లింది. పూత …

సిపిఎస్‌ పెన్షన్‌ రద్దుచేయాలి

వరంగల్‌,నవంబర్‌11(జ‌నంసాక్షి): కేంద్రం అమలు చేస్తున్న సీపీఎస్‌ పెన్షన్‌ రద్దు చేయాలని ఆల్‌ ఇండియా టీచర్స్‌ ఆర్గనైజేషన్‌(ఏఐటీవో) డిమాండ్‌ చేసింది. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. దీనికోసం …

స్వచ్ఛతను చేతల్లో చూపాలి

జనగామ,నవంబర్‌11(జ‌నంసాక్షి): వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకుని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా నిలవాలని కలెక్టర్‌ శ్రీదేవసేన అన్నారు. స్వచ్ఛత నినాదాలతో రాదని, ఆచరణలోనే చూపాలని అన్నారు. రాఘవపురం గ్రామ స్ఫూర్తితో …

అన్ని చెరువుల్లోకి నీరుచేరేలా చర్యలు

జనగామ,నవంబర్‌11(జ‌నంసాక్షి): దేవరుప్పుల, గుండాల మండలాల చెరువులు నిండే వరకూ నవాబుపేట రిజర్వాయర్‌ నుంచి నీరు వస్తూనే ఉంటుందని, వివిధ గ్రామాల రైతులు సంయమనం పాటించి చెరువులు నింపుకోవాలని …

ఓడీఎఫ్‌ గ్రామాల సర్పంచ్‌లకు 19న సన్మానం

జనగామ,నవంబర్‌8(జ‌నంసాక్షి): ప్రజల భాగస్వామ్యంతోనే ఓడీఎఫ్‌ గ్రామాలు సాధ్యమవుతాయని డ్వామా పీడీ అన్నారు. గ్రామల్లో స్వచ్ఛభారత్‌ మిషన్‌లో భాగంగా నిర్మించనున్న వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను ఆయన పరిశీలించారు. వందశాతం …

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌

వరంగల్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఖాళీగా ఉన్న ఉప, మండల విద్యాధికారి పోస్టులను కూడా భర్తీ చేయాలని టీఆర్టీయూ నాయకులు కోరారు. మహిళా ఉపాధ్యాయులకు చైల్డ్‌కేర్‌ సెలవును రెండేళ్లకు పెంచాలన్నారు. పండిత్‌, …