వరంగల్

చేపల పెంపకం, మార్కెటింగ్‌ సదుపాయాలక ఆర్థిక తోడ్పాటు

జిల్లావ్యాప్తంగా మత్స్యశాఖ అధికారుల విస్తృత ప్రచారం వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ద్వారా సవిూకృత మత్స్య అభివృద్ధి పథకం అమలవుతోంది. జిల్లాలో ప్రస్తుతం …

రైతులపై విత్తన భారం 

వరంగల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఖరీఫ్‌ సాగుకు రాయితీ విత్తనాల ధరలు ఖరారయ్యాయి. అయితే ఇవి భారం మోపనున్నాయని రైతులు అంటున్నారు. ఈ వివరాలను ప్రభుత్వం జిల్లా వ్యవసాయ శాఖలకు పంపించింది. …

గతంలో రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు

రైతుబంధు పథకం దేశానికి ఆదర్శం: ముత్తిరెడ్డి జనగామ,ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): గత ప్రభుత్వాల పాలనలో రైతును పట్టించుకన్నా నాథుడే కరువయ్యారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి న్నారు. రైతుపెట్టబడి పథకం దేశానికే …

పాఠశాలలు తెరిచే నాటికి డ్రెస్సులు రెడీ

స్థానికంగానే కుట్టించి ఇచ్చేలా అధికారుల చర్యలు వరంగల్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఈ ఏడాది బడులు తెరిచే నాటికే అందుబాటులోకి రానున్నాయి. దుస్తులను కుట్టించే …

కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలి

దళారులను నమ్మి మోసపోవద్దు రైతులకు అధికారుల సూచన జనగామ,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): రైతులు దళారులను నమ్మి మోస పోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం …

తెలుగు బోధనతో పెరగనున్న అవకాశాలు

ఇదో మహత్తర నిర్ణయమంటున్న భాషాభిమానులు వరంగల్‌,మార్చి30(జ‌నంసాక్షి): బోధనలో తెలుగు తప్పనిసరి చేయడంతో తమిళనాడు రాష్ట్రం మాదిరిగానే తెలంగాణలోనూ మాతృబాష పట్ల పై పెరుగుతుందని పలుఉవరు భాషాభిమానులు అంటున్నారు. …

విత్తనసాగుతో లాభాలు పండిస్తున్న రైతులు

వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేసేలా ఉత్పత్తులు జనగామ,మార్చి30(జ‌నంసాక్షి): చిలుపూరు మండలం పరిధిలో పండిన విత్తనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇక్కడి విత్తనాలు అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయి. చిలుపూరు …

గోదావరి జలాలతో చెరువులకు కళ 

జనగామ,మార్చి30(జ‌నంసాక్షి): దేవాదుల పథకంలో భాగంగా ధర్మసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి పైప్‌లైన్‌ ద్వారా చిలుపూరు మండలంలోని మల్లన్నగండి రిజర్వాయర్‌కు తరలిస్తున్నారు. ఇక్కడి నుంచి  గోదావరి జలాలను మండల కేంద్రంలోని  …

ఆటోబోల్తా: పదిమంది కూలీలకు గాయాలు

వరంగల్‌,ఫిబ్రవరి26(జ‌నంసాక్షి):  నర్సంపేట మండలం సీతారాం తండా వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో.. ట్రాక్టర్‌ను తప్పించబోయి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది కూలీలు …

వరంగల్‌కు ఔటర్‌ రింగ్‌ రోడ్డు

– 74కి.విూ పోడవుతో ఔటర్‌ రింగ్‌రోడ్డు నిర్మాణం – త్వరలో వరంగల్‌కు మరో ఐదు ఐటీ ప్రాజెక్టులు –  కాజీపేట ఆర్వోబీని నాలుగు లైన్‌ల రోడ్డుగా మారుస్తాం …