సిద్దిపేట

హుస్నాబాద్ లో జాబ్ మేళా

 హుస్నాబాద్ రూరల్ జూలై 04(జనంసాక్షి) పట్టణంలోనీ వివేకానంద డిగ్రీ & పీజీ కళాశాలలో 06-07-2022. బుదవారం రోజున ఉదయం 11 గంటలు దేశంలోని ప్రముఖ ప్రైవేటి రంగ …

దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నిర్మించాలి

దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై నిర్మించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్, కురుమ సంఘం చేర్యాల మండల అధ్యక్షులు శెవల్ల రాజయ్య …

పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో అవసరం:

హుస్నాబాద్ రూరల్ జూలై 04(జనంసాక్షి) పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో అవసరమని  పందిళ్ళ సర్పంచ్ తోడేటి రమేష్ అన్నారు. మండలంలోని పందిళ్ళ గ్రామ పంచాయితీలో రోడ్డుకు ఇరువైపులా …

కొమురయ్య జయంతి, వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలి

వర్ధంతి సభ వాల్ పోస్టర్ ఆవిష్కరించిన జడ్పీటీసీ మల్లేశం చేర్యాల (జనంసాక్షి) జులై 02 : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, తొలి అమరుడు కామ్రేడ్ …

పదిలో 99 శాతం ఉత్తీర్ణత

నిన్న వెలువడిన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో నంగునూరు మండల పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులు 99 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మండల …

రోడ్డుపై శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలి : సీపీఐ (ఎం)

చేర్యాల (జనంసాక్షి) జూన్ 30 : కడవేర్గు-పెద్దరాజుపేట మధ్యలో రోడ్డుకు శాశ్వత వంతెన నిర్మాణం చేపట్టాలని గురువారం సీపీఐ (ఎం) నాయకులు మత్తడి వద్ద ఆందోళన చేపట్టారు. …

చలో కొమురవెల్లి పోస్టర్ ఆవిష్కరణ

చలో కొమురవెల్లి పోస్టర్ ను నంగునూరు మండల కురుమ సంఘం అధ్యక్షుడు బెదురు తిరుపతి కురుమ కులస్తులతో కలిసి బుధవారం రోజున సిద్దన్నపేట గ్రామంలో ఆవిష్కరణ చేశారు. …

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పర్యటన కాంగ్రెస్ సర్పంచ్ అరెస్టు..

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చేర్యాల మండలంలోని చుంచనకోట గ్రామ పర్యటన నేపథ్యంలో బుధవారం స్థానిక గ్రామ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఆది …

ప్రభుత్వ ఆసుపత్రిని కూల్చి వేసే నిర్ణయాన్ని మానుకోవాలి

ఆసుపత్రిని సందర్శించిన సీపీఐ (ఎం) బృందం చేర్యాల (జనంసాక్షి) జూన్ 29 : చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని కూల్చివేసే నిర్ణయాన్ని విరమించుకోవాలని సిపిఐ(ఎం) మండల కార్యదర్శి …

వడ్లు కొనుగోలు చేసిన రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలి

 తెలంగాణ రైతు సంఘం కొమురవెల్లి మండల కమిటీ అధ్వర్యంలో తహసిల్దార్ గారికి వినతిపత్రం ఇచ్చారు అనంతరం రైతు సంఘం జిల్లా కార్యదర్శి శెట్టిపల్లి సత్తిరెడ్డి మాట్లాడుతూ  యాసంగి …