ఐదు రోజుల విదేశి పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు శ్రీలంకలో పర్యటించనున్నారు. 28 ఏళ్ల తర్వాత శ్రీలంకలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీలంక …
పోర్ట్ లూయిస్: మారిషస్ పర్యటనలో ఉన్న ప్రదాని మోడీ గంగా తలావో సందర్శించారు. బుధవారం సాయంత్రం పోర్ట్ లూయిస్ చేరుకున్న మోడీ ఆ దేశ అధ్యక్షుడు, ప్రదానులను …
హైదరాబాద్ : ఇల్లు కొనుగోలు చేస్తే ఏదైనా వస్తువులు ఉచితంగా ఇస్తామనే ప్రకటనలు మనం చూసివుంటాం. అయితే ఇందుకు భిన్నంగా ఇల్లు కొనుగోలు చేస్తే ఇంటి యజమానిని …
మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ ఇవాళ షీషెల్స్ లో పర్యటిస్తున్నారు. ఆయనకు షీషెల్స్ ప్రభుత్వం ఘనంగా స్వాగతం పలికింది. షీషెల్స్ అధ్యక్షుడు జేమ్స్ …
ఢిల్లీ: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ 10 రోజుల తరువాత మౌనం వీడారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలో రాహుల్ సెలవుపై వెళ్లిన విషయం తెలిసిందే. వచ్చేవారం పార్లమెంటు సమావేశాలకు …
హాలీవుడ్ హీరో హారిసన్ స్వల్ప విమాన ప్రమాదం నుంచి బయటపడ్డాడు. రెండు సీట్లున్న చిన్న విమానాన్ని స్వయంగా నడుపుకుంటూ వెళ్లిన ఆయన స్థానిక పోర్టులో ల్యాండ్ చేస్తున్న …
భారత్ తయారీ, సేవల రంగాలు ఫిబ్రవరిలో చైనాలోని ఇదే రంగాలతో పోల్చితే మంచి పనితీరును కనబరిచాయి. హెచ్ఎస్బీసీ సర్వే ఈ విషయాన్ని తెలిపింది. భారత్ కు సంబంధించి …
న్యూయార్క్: నిర్భయ కేసులో దోషి ముఖేశ్ సింగ్ వ్యాఖ్యలను ఐక్యరాజ్య సమితి తీవ్రంగా ఖండించింది. అతని మాటలు అత్యంత జుగుస్సాకరంగా ఉన్నాయని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ …