అంతర్జాతీయం

కేదార్‌నాథ్‌ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం

ఉత్తరాఖండ్‌: కేదార్‌నాథ్‌ పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. వర్షం కారణంగా హెలికాప్టర్‌తో సహాయ చర్యలకు అటంకమేర్పడింది. ఇంకా వేలాది మంది యాత్రీకులు …

బస్సును ఢీకొన్న ట్రక్కు: 13మంది మృతి

ఉత్తరప్రదేశ్‌: బస్తీ జిల్లా సాంసరిపూర్‌ ప్రధాన రహదారిపై బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 25 మందికి గాయాలయ్యాయి.

ఇరాన్‌లో భారత జాలర్ల అరెస్టు

టెహ్రాన్‌ : అనుమతి లేకుండా ఇరాన్‌ తీరంలోకి ప్రవేశించిన 12 మంది భారత జాలర్లను అబు మస్‌ నేవీ, పర్షియన్‌ గల్ఫ్‌ బృందాలు అరెస్టు చేశాయి. ఈ …

కేదార్‌నాథ్‌ డ్యామ్‌ వద్ద సహాయ చర్యలకు ఆటంకం

ఉత్తరాఖండ్‌ : కేదార్‌నాథ్‌ డ్యామ్‌ పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి పొగమంచు దట్టంగా అలముకోవడంతో సహాయక చర్యలు అటంకమేర్పడింది. కేదార్‌నాథ్‌లో ఇంకా దాదాపు వెయ్యిమంది చిక్కుకుని ఉన్నట్లు …

యాత్రికులను కాపాడేందుకు కృషి: షిండే

డెహ్రాడూన్‌ : వరద ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం చేపట్టాల్సిన సహాయక చర్యలపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోం మంత్రి షిండే వెల్లడించారు. ఈరోజు ఉదయం డెహ్రాడూన్‌ చేరుకున్న …

ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు ముమ్మరం

డెహ్రాడూన్‌ : రాగల 48గంటల్లో ఉత్తరాఖండ్‌లో వర్షాలు కురిసే అవకాశముందన్న భారత వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటి వరకూ దాదాపు 30వేల మందిని రక్షించగా, దాదాపు …

కేదర్‌నాథ్‌ వద్ద కూలిన హెలికాప్టర్‌

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు వెళ్లిన ఓ ప్రైవేటు హెలికాప్టర్‌ ప్రమాదవశాస్తు కూలిపోయింది, పైలట్‌ సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటన కేదర్‌నాథ్‌ వద్ద చోటు చేసుకుంది.

సైనా నెహ్వాల్‌ ఓటమి

సింగపూర్‌,(జనంసాక్షి): సింగపూర్‌ ఓపెన్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో సైనా నెహ్వాల్‌ ఓటమిపాలైంది. ఇండోనేషియా క్రీడాకారిణి ఫనేత్రి చేతిలో 17-21,21-13,21-13 తేడాతో సైనా ఓడిపోయింది.

బీహార్‌ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం

పాట్నా : ఉత్తరాఖండ్‌ వరదల్లో మృతిచెందిన బీహార్‌కి చెందిన యాత్రికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2లక్షలు పరిహారం అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ ప్రకటించారు.

జార్జండ్‌ సాయం రూ. 5 కోట్లు

రాంచి: వరదలతో అతలాకుతులమైన ఉత్తరాఖండ్‌లో సహాయ, పునరావాస చర్యల కోసం జార్జండ్‌ ప్రభుత్వం రూ. 5కోట్ల విరాళం ప్రకటించింది. ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే పాతిక కోట్ల రూపాయల …