అంతర్జాతీయం

యాత్రికుల సహాయార్థం

డెహ్రుడూన్‌ చేరుకున్న ఐఏఎస్‌ అధికారి డెహ్రాడూన్‌ : ఉత్తరకాశీలో చిక్కుకున్న తెలుగు యాత్రికుల సహాయార్థం ఐఏఎస్‌ అధికారి సంజయ్‌కుమార్‌ డెహ్రాడూన్‌ చేరుకున్నారు. డెహ్రాడూన్‌లో తెలుగు యాత్రికులు ఎంతమంది …

131కి చేరిన మృతుల సంఖ్య

షిమ్లా : ఉత్తరాదిన వర్షబీభత్సానికి మృతిచెందిన వారి సంఖ్య అధికారికంగానే 131కి చేరినట్లు సమాచారం. ఉత్తరాఖండ్‌లో 102 మంది చనిపోగా, హిమాచల్‌ ప్రదేశ్‌లో 29 మంది మృతిచెందారు. …

బీహార్‌ అసెంబ్లీ నుంచి భాజపా వాకౌట్‌

పాట్నా : బీహార్‌ శాసనసభ నుంచి భాజపా వాకౌట్‌ చేసింది. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన నేపథ్యంలో నితీశ్‌ నమ్మకద్రోహాన్ని నిందిస్తూ భాజపా సభ్యులు …

నేడు ఛాంఫియన్‌ ట్రోఫి తొలి సమీఫైనల్‌

ఓవల,(జనంసాక్షి): లండన్‌ నగరంలో ని ఓవల్‌ వేదికగా నేడు ఐసీసీ ఛాంఫియన్స్‌ ట్రోఫి తొలి సెమీఫైనల్‌ జరగనుంది. ఈ మ్యాఛ్‌లో ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది.

బీహార్‌లో ఎమ్మెల్యేలకు వివ్‌ జారీ చేసిన భాజపా

పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ నేడు శాసనసభలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో జేడీయూకు వ్యతిరేకంగా ఓటు వేయాలని భాజపా ఎమ్మెల్యేలకు అపార్టీ వివ్‌ …

సైన్యం సాయంతో సహాయక చర్యలు: హర్యానా సీఎం

హర్యానా: వందేళ్లలో ఎన్నడూ రానంతగా యమునా నదికి 8లక్షల  క్యూసెక్కుల వరదనీరు చేరిందని హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్‌సింగ్‌ హుడా పేర్కొన్నారు. ఇకే నెలలో ఇంత భారీ స్థాయిలో …

73కు చేరిన ఉత్తరాఖండ్‌ మృతుల సంఖ్య

ఉత్తరాఖండ్‌,(జనంసాక్షి): ఉత్తర భారతంలో వరదల వల్ల మృతి చెందినవారి సంఖ్య 73కు చేరింది. ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ వరదల్లో 72 వేల మంది చిక్కుకుకున్నారు. గంగా , …

హిమాచల్‌లో భారీ వర్షాలు: 12మంది మృతి

సిమ్లా,(జనంసాక్షి): హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాన్ని వరదు ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు పొంగి పోర్లుతున్నాయి. ఇప్పటి వరకు వర్షాల కారణంగా పన్నెండు మంది మృతిచెందారు. …

బీహార్‌లో భాజపా బంద్‌ ఉద్రిక్తం

పాట్నా : జేడీయూ తీరును నిరసిస్తూ బీహార్‌లో భాజపా చేపట్టిన బంద్‌ ఉద్రిక్తంగా మారింది. బంద్‌ సందర్భంగా భాజపా-జేడీయూ మద్దతుదారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. ఈ …

60కి చేరిన ఉత్తరాఖండ్‌ మృతుల సంఖ్య

డెహ్రాడూన్‌,(జనంసాక్షి): ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో వరదలు ముంచెత్తుతున్నాయి. గంగానది ఉధృతికి రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదల్లో కొట్టుకుపోయి అరవై మంది మృతి చెందినట్లు సమాచారం. నలబై మందికి …