అంతర్జాతీయం

భారత్‌,అమెరికా సంబంధాలు మరింత బలోపేతం కావాలి

` ఇరుదేశాల మధ్య ధృడమైన బంధం కోసమే ఈ చర్చలు ` అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ వెల్లడి ` ఈ ద్వైపాక్షిక సమావేశం ఎంతో కీలకం ` …

అమెరికాలో కరోనా మృత్యుకేళి..

` రోజూ 2 వేల మరణాలు వాషింగ్టన్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి):అగ్రరాజ్యం అమెరికాను కరోనా వైరస్‌ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృంభిస్తున్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. …

స్పేస్‌ఎక్స్‌ రోదసి యాత్ర విజయవంతం

` సురక్షితంగా భూమికి చేరిన అంతరిక్ష పర్యాటకులు! కేప్‌ కెనెరవాల్‌,సెప్టెంబరు 19(జనంసాక్షి): పూర్తిగా ప్రైవేటు వ్యక్తులతో మూడు రోజుల పాటు పుడమి చుట్టూ పరిభ్రమించిన స్పేస్‌ ఎక్స్‌కు …

ఆర్థిక చక్రబంధనంలో అఫ్ఘాన్‌

ఆ దేశంలో సాయం నిలిపివేసిన ప్రపంచబ్యాంక్‌ ఇప్పటికే ఆర్థఙక సాయం నిలిపేసిన అమెరికా అక్కడ ఇక ప్రాజెక్టులు కొనసాగడం కష్టమే న్యూయార్క్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించడంతో ఆర్థిక …

నాటో దళాలను 31లోగా ఉపసంహరించుకోవాల్సిందే

డెడ్‌లైన్‌ పొడిగింపు కదురదని స్పష్టీకరణ స్పష్టం చేసిన తాలిబన్‌ ప్రతినిధి కాబూల్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్‌ లో ఈ నెల 31 తరువాత కూడా అమెరికా, బ్రిటన్‌ బలగాలను పొడిగించవచ్చునన్న …

అష్టదిగ్బంధనంలో పంజ్‌షేర్‌ ప్రావిన్స్‌

తాలిబన్లతో పోరాటంలో అలసిన యోధులు సాయం కోరినా స్పందించని ప్రపం దేశాలు సంధికోసం యత్నిస్తున్న అహ్మద్‌ మసూద్‌ కాబూల్‌ విడిచి వెళుతున్న వారిని అడ్డుకుంటున్న మూకలు కాబుల్‌,ఆగస్ట్‌25(జనంసాక్షి): …

కాంచన` 3 రష్యన్‌ నటి ఆత్మహత్య

రాఘవ లారెన్స్‌ నటించిన కాంచన 3లో దెయ్యం పాత్రలో కనిపించి సందడి చేసిన నటి రష్యన్‌ యువతి అలెగ్జాండ్రా జావి. ఈ సినిమాలో అద్భుతమైన నటనతో ఎంతగానో …

తాలిబన్లకు సవాల్‌ విసురుతున్న పంజ్‌షీర్‌

దాదాపు 300మంది తాబిన్లను మట్టుపెట్టినట్లు ప్రకటన ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న అహ్మద్‌ షా మసూద్‌ నాయకత్వం కాబూల్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): అప్గన్‌ను ఆక్రమించిన తాలిబన్లను.. పంజ్‌షీర్‌ ప్రావిన్స్‌ మాత్రం కలవర …

టెన్నెస్సీ రాష్ట్రంలో వరదలకు 22మంది మృతి

మరో 50 మంది గల్లంతయినట్లు అధికారుల వెల్లడి కొనసాగుతున్న సహాయక చర్యలు న్యూయార్క్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): అమెరికా దేశంలోని టెన్నెస్సీ రాష్ట్రంలో వెల్లువెత్తిన మెరుపు వరదల్లో మృతుల సంఖ్య 22కు …

తాలిబన్ల భయంతో విద్యార్థినుల రికార్డులు కాల్చివేత

బాలికల పాఠశాల వ్యవస్థాపకురాలు ట్వాట్‌ కాబుల్‌,ఆగస్ట్‌23(జనంసాక్షి): అఫ్ఘాన్‌లో తాలిబన్లకు భయపడి ఉన్న ఒకే ఒక బాలికల పాఠశాల వ్యవస్థాపకురాలు తన విద్యార్థినుల రికార్డులను తగులబెడుతున్నట్లెఉ ప్రకటించారు. వారి …