అంతర్జాతీయం

ప్రపంచ దేశాలను కడిగిపారేసిన టీనేజర్‌

న్యూయార్క్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి  :  పర్యావరణ మార్పులపై 16 ఏళ్ల బాలిక గ్రేటా థంబర్గ్‌  ప్రపంచ దేశాలను ఘాటుగా నిలదీసింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ సదస్సు వేదికగా వాటిని కడిగిపారేసింది. …

ఒబామా నోబెల్‌పై ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

వాషింగ్టన్‌,సెప్టెంబర్‌24 జనం సాక్షి  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శాంతి స్థాపన కోసం తాను ఎంతో కృషి చేశానని.. కానీ నోబెల్‌ …

హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా..  దత్తాత్రేయ ప్రమాణం

– ప్రమాణం చేయించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధరమ్‌చంద్‌ చౌదరి సిమ్లా, సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  హిమాచల్‌ ప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ …

చంద్రయాన్‌-2 దక్షిణాసియాకు గర్వకారణం

పాక్‌ తొలి మహిళా వ్యోమగామి నవిూరా సలీం కరాచీ,సెప్టెంబర్‌9 పాకిస్తాన్‌కు చెందిన తొలి మహిళా వ్యోమగామి నవిూరా సలీం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)కు అభినందనలు తెలిపారు. …

బ్రిటన్‌ ప్రధానికి మరో ఎదురుదెబ్బ..

– మంత్రి రాజీనామా చేసిన అంబర్‌ రూడ్‌ బ్రిటన్‌, సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. బ్రెగ్జిట్‌పై ఈయూతో …

బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ పైలట్ల సమ్మె

లండన్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ తమ విమానాలన్నింటినీ రద్దు చేసింది. పైలెట్లు సమ్మె చేస్తుండటంతో విమానాలను రద్దు చేస్తున్నట్లు ఆ సంస్థ యాజమాన్యం ప్రకటించింది. బ్రిటిష్‌ …

జింబాబ్వే మాజీ అధ్యక్షుడు కన్నుమూత

– కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ముగాబే హరారే, సెప్టెంబర్‌6 (జనం సాక్షి ) : కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జింబాబ్వే మాజీ అధ్యక్షడు రాబర్ట్‌ ముగాబే(95) కన్నుమూశారు. ఏప్రిల్‌ నుంచి …

కశ్మీర్‌ కోసం యుద్దానికి సిద్ధం

– ఎట్టిపరిస్థితుల్లోనూ కశ్మీర్‌ వదిలే ప్రసక్తే లేదు – లోయలో బలవంతంగా హిందుత్వ అమలుకు బీజేపీ యత్నిస్తుంది – కశ్మీర్‌ ప్రజలకు మేం చెప్పేది ఒకటే.. – …

భారతీయ నావికుల విడుదల

టెహ్రాన్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   బ్రిటన్‌కు చెందిన ఆయిల్‌ ట్యాంకర్‌ షిప్‌ స్టెనా ఇంపెరోలోని భారతీయ నావికులను విడుదల చేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. గత జూలై నెలలో ఈ …

అఫ్ఘాన్‌లో మారోమారు రెచ్చిపోయిన తాలిబన్లు

ట్రక్కు బాంబుతో భారీ పేలుళ్లు కాబూల్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  ఆప్ఘనిస్తాన్‌లో  భారీ కారు బాంబు దాడి జరిగింది. కాబూల్‌లోని షాదారక్‌ ఏరియాలో ఈ ఘటన జరిగింది. ట్రక్కు …