వార్తలు

కోహ్లీకి చెందిన బెంగళూరు వన్8 కమ్యూన్ పబ్‌పై కేసు

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి చెందిన రెస్టారెంట్ వ్యాపారంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బెంగళూరులోని కస్తూర్బా రోడ్డులో ఉన్న ఆయన వన్8 కమ్యూన్ పబ్ అండ్ …

‘తెలంగాణ రైజింగ్’ తో నవశకానికి నాంది.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ రేవంత్ సందేశం

తెలంగాణ రాష్ట్రం 11 వసంతాలు పూర్తిచేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చారిత్రక దినాన, ప్రత్యేక …

పట్టాలపై ప్రమాదాలు

` రష్యాలో రెండు రైలు దుర్ఘటనలు ` రైలు వెళ్తుండగా కూలిన వంతెన.. ` ఏడుగురి మృతి ` 69 మందికి గాయాలు ` ఇదే తరహాలో …

ఫుట్‌బాల్‌ అభిమానుల సంబరాలు హింసాత్మకం

` రణరంగంగా మారిన పారిస్‌ వీధులు.. – ఘర్షణల్లో ఇద్దరు మృతి ` 192మందికి తీవ్ర గాయాలు పారిస్‌(జనంసాక్షి):ఫ్రాన్స్‌లో జరిగిన ఛాంపియన్స్‌ లీగ్‌ పోటీల్లో పారిస్‌ సెయింట్‌-జర్మైన్‌ …

యాక్టివ్‌ కేసులు పైపైకి..

` దేశవ్యాప్తంగా 3,758కి చేరిన కొవిడ్‌ బాధితులు ` తాజా వేరియంట్‌ వ్యాక్సిను సమర్ధవతంగా పనిచేస్తాయి: డబ్ల్యూహెచ్‌వో ` ఇన్ఫెక్షన్‌ తీవ్రత తక్కువే.. అప్రమత్తంగా ఉండాలి: ఐసీఎంఆర్‌ …

*Janam Sakshi’s election survey జనం సాక్షి ఎన్నికల సర్వే

Based on the search results, here’s a detailed analysis of *Janam Sakshi’s election survey accuracy reports*, focusing on the 2018 …

గుడ్ న్యూస్ తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధర.. ఏ నగరాల్లో ఎంత ఉందంటే..

న్యూఢిల్లీ: ప్రతీ నెల మాదిరిగానే ఎల్పీజీ సిలిండర్‌ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండ్‌ ధరలు స్వల్పంగా తగ్గాయి. 19 కిలోల సిలిండర్‌ …

హైదరాబాద్ జీడిమెట్లలో పెంగ్విన్ సెక్యూరిటీస్ భారీ మోసం

హైదరాబాద్‌లో మరో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ కాలంలో పెట్టుబడిని రెట్టింపు చేస్తామంటూ ఆశ చూపి, వందల మంది నుంచి సుమారు 150 కోట్ల …

సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ అరెస్టును ఖండించిన హరీశ్ రావు

సోషల్ మీడియా యాక్టివిస్ట్ గౌతమ్ ను పోలీసులు అర్థరాత్రి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వ …

వైసీపీ పైశాచికత్వం ఏమాత్రం తగ్గలేదు: ఎక్స్ లో మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం

ప్రజలు తిరస్కరించినా వైసీపీ తీరు మారలేదని, ఆ పార్టీ కార్యకర్తల పైశాచికత్వం తగ్గలేదని మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నంలో …

తాజావార్తలు