వార్తలు

దేశీయంగా ఐదోతరం స్టెల్త్‌ యుద్ధ విమానాల తయారీ

– అగ్రరాజ్యాల సరసన భారత్‌ ` డీఆర్‌డీవోతో మరో భారీ ఒప్పందం ` రూ. 2 లక్షల కోట్ల వ్యయంతో 125 అత్యాధునిక జెట్‌ఫైటర్ల తయారీ స్వదేశీ …

దేశవ్యాప్తంగా కొత్తగా 57 కేవీలు

` స్కూళ్ల నిర్మాణానికి రూ. 5,863 కోట్లు కేటాయించిన కేంద్రం ` తెలంగాణలో భద్రాద్రి కొత్తగూడెం,ములుగు,జగిత్యాల,వనపర్తి జిల్లాల్లో ఏర్పాటు న్యూఢల్లీి(జనంసాక్షి):తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. దేశవ్యాప్తంగా …

అమెరికా షట్‌డౌన్‌..

` కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో ప్రకటించిన ఆ దేశ ప్రభుత్వం ` ఆరేళ్లలో తొలిసారి ఇలా.. వాషింగ్టన్‌(జనంసాక్షి):కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ను …

అక్టోబర్‌ 2న ఖాదీ వస్త్రాలే ధరించండి

` భారత పుత్రికలు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలరు.. ` మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ న్యూఢల్లీి(జనంసాక్షి):‘వికసిత్‌ భారత్‌’ లక్ష్య సాధనకు దేశ ప్రజలు స్వయం సమృద్ధి బాటలో …

మా గురించి మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి

` అమెరికా ప్రయోజనాలకు హానీ కలిగించే విధానాలను వెంటనే రద్దు చేసుకోవాలి ` ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలయ్యాకే భారత్‌ రష్యా నుంచి రాయితీపై ముడి చమురు కొనుగోళ్లు …

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌..

` ముగ్గురు మావోయిస్టులు మృతి కాంకేర్‌(జనంసాక్షి):ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. కాంకేర్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు …

చర్చలు లేవు.. కాల్పుల విరమణ లేదు

` మావోయిస్టులతో కాల్పుల ప్రతిపాదనను తిరస్కరిస్తున్నాం ` కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు న్యూఢల్లీి(జనంసాక్షి):ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల్లో భిన్నాభిప్రాయాలు …

బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల్సిందే

        సెప్టెంబర్ 24 (జనంసాక్షి) హైద‌రాబాద్ : బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించాల్సిందేన‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మ‌ధుసూద‌నాచారి డిమాండ్ చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో …

ప్రాణాలు ఫణంగా పెట్టి.. ఆఫ్ఘన్‌ బాలుడి సాహసం

` విమానం ల్యాండిరగ్‌ గేర్‌ పట్టుకుని ఢల్లీికి వచ్చిన బాలుడు న్యూఢల్లీి(జనంసాక్షి):‘విపత్కర పరిస్థితులనుంచి ఎలాగైనా ప్రాణాలను కాపాడుకోవాలి. బతికి బట్ట కట్టాలి’’ ఈ ఆరాటానికి నియమాలు, కట్టుబాట్లు …

కోల్‌కతాను ముంచెత్తిన భారీ వర్షాలు

` విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు ప్రాణాలు, వరదల్లో కొట్టుకుపోయి ఇద్దరు మృతి ` పలు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలం కోల్‌కతా(జనంసాక్షి):ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కోల్‌కతాను …