వార్తలు

భారత్‌-బ్రిటన్‌ మధ్య చారిత్రక ఒప్పందం

` స్వేచ్ఛా వాణిజ్యంపై ఇరు దేశాలు సంతకాలు లండన్‌(జనంసాక్షి):భారత్‌-బ్రిటన్‌ మధ్య చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాలు …

తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం

` ప్రజల ఒత్తిడితోనే కులగణనకు మోదీ ప్రభుత్వం అంగీకారం ` తెలంగాణలో కాంగ్రెస్‌ సామాజిక న్యాయం 2.0 ఉద్యమం ` రాష్ట్రపతి అనుమతి కోసం ఎదురు చూస్తున్న …

రాహుల్‌ బాటలోకి మోదీని తీసుకొచ్చాం

` కులగణన చేసి రికార్డు నెలకొల్పాం ` 88 కోట్ల పేజీల్లో కులగణన సర్వే డేటా నిక్షిప్తమైంది ` దేశానికి దిశ చూపేలా తెలంగాణ కులగణన ` …

భారత్‌ ఆర్థిక వ్యవస్థ కూల్చేస్తాం

` రష్యానుంచి చమురు దిగుమతి చేసుకుంటే ఊరుకునేది లేదు ` చైనా, బ్రెజిల్‌ వంటి దేశాలకు కూడా ఇదే పరిస్థితి ` అమెరికా సెనేటర్‌ వార్నింగ్‌ వాషింగ్టన్‌(జనంసాక్షి):ఉక్రెయిన్‌పై …

ఒక్క ఏడాదిలో రూ.22,845 కోట్లు కాజేశారు

` రోజు రోజుకీ రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు ` ప్రభుత్వాలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. కొత్త పంథాలో సొమ్ము కొల్లగొడుతున్న వైనం ` ఫిర్యాదు చేసేది కొందరే.. …

పహల్గాంపై అట్టుడికిన పార్లమెంట్‌

` చర్చకు విపక్షాల పట్టు.. కొనసాగిన వాయిదాల పర్వం ` ఉభయసభలు నేటికి వాయిదా ` పార్లమెంట్‌ భవనం ఎదుట విపక్ష ఎంపీల నిరసన న్యూఢల్లీి(జనంసాక్షి):పార్లమెంట్‌ వర్షాకాల …

పెద్దధన్వాడ ఘటనపై 28న ఎన్‌హెచ్‌ఆర్‌సీ బహిరంగ విచారణ

హైదరాబాద్‌ (జనంసాక్షి) : జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం పెద్దధన్వాడ గ్రామంలో ఇథనాల్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) …

ఆ 12 మంది నిర్దోషులే..

` ముంబయి రైలు పేలుళ్లు కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు ` అభియోగాలను నిర్ధరించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైనందున ధర్మాసనం నిర్ణయం ముంబయి(జనంసాక్షి):దాదాపు రెండు దశాబ్దాల క్రితం …

గ్రీన్‌కార్డులకూ ఎసరు..

` పునరుద్ధరణలో తీవ్ర జాప్యంతో ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితుల్లో కార్డుహోల్డర్లు వాషింగ్టన్‌(జనంసాక్షి):అమెరికాలో ట్రంప్‌ సర్కారు వచ్చిన తర్వాత గ్రీన్‌కార్డులు, వీసాల జారీ, వలసపోవడం కష్టతరంగా మారాయి. అయితే.. …

బంగ్లాదేశ్‌లో ఘోర విషాదం

` రాజధాని ఢాకాలో పాఠశాలపై కూలిన యుద్ధ విమానం.. ` ఘటనలో 19 మంది మృతి ` మృతుల్లో 16 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులు ` …