వార్తలు

గుప్తాకు బెయిల్‌

హైదరాబాద్‌: వ్యాపారి జీఎన్‌ గుప్తాకు నాంపల్లి కోర్టు ఈ రోజు బెయిల్‌ మంజూరు చేసింది. హచ్‌ఎండీఏ, డీఎల్‌ఎఫ్‌ను మోసం చేసిన  కేసులో జీఎన్‌ గుప్తాను పోలీసులు అరెస్టు …

కాంగ్రెస్‌ హయాంలో బీసీలకు చేసిందేమిటో చెప్పాలి: యనమల

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ హయాంలో బీసీలకు ప్రవేశపెట్టిన కొత్త పథకం ఏమిటో చెప్పాలని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ …

ముగిసిన యాదగిరి కస్టడీ

హైదరాబాద్‌:గాలి బెయిల్‌ ముడుపుల కేసులో యాదగిరికి ఐదు రోజుల ఏసీబీ కస్టడీ ముగిసింది.దాంతో అతడిని ఈరోజు చర్లపల్లి జైలుకు తరలించారు.

జగన్‌ను రేపు మరోసారి విచారించనున్న ఈడీ

హైదరాబాద్‌:ఈడీ అధికారులు ఈరోజు చంచల్‌గూడ కేంద్ర కారాగారంలో వైఎస్‌ జగన్‌ను విచారించారు.ఈడీ అదికారుల విచారణ రేపు కూడా కొనసాగుతుంది.

నిలిచిన గూడ్స్‌:రైళ్ల రాకపోకలకు అంతరాయం

ఖమ్మం:ఖమ్మం జిల్లాలో మల్లెమడుగు-పాపన్నపల్లి మధ్య గూడ్స్‌రైలు నిలిచిపోయింది.దాంతో ఆ మార్గంలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సీనియర్‌ న్యాయవాది ఉమామహేశ్వరరావు ఏసీబీ ఎదుట హాజరయ్యారు

హైదరాబాద్‌: గాలి జనార్థన్‌రెడ్డి బెయిల్‌ కుంభకోణంలో సీనియర్‌ న్యాయవాది ఉమామహేశ్వరరావు ఏసీబీ ఎదుట హాజరయ్యారు. గాలి బెయిల్‌కు సంబంధించి విచారణలో పలు కీలక అంశాలను రాబట్టినట్లు సమాచారం. …

అప్రకటిత కోతలు లేకుండా కరెంటు అందించాలి:రాఘవులు

విజయవాడ:అప్రకటిత కోతలు లేకుండా కరెంటును ప్రజలకు సక్రమంగా అందించాలని విజయవాడలో విద్యుత్‌ శాఖ డీఈకి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు వినతిపత్రం అందించారు.విద్యుత్‌ కోతలను నిరసిస్తూ గవర్నరు …

ఇందిరమ్మ బాట జరా భద్రం: శంకర్రావు

హైదరాబాద్‌: ‘ప్రభుత్వం గతంలో చేపట్టిన రచ్చబండ కార్యక్రమం  రచ్చరచ్చయ్యింది. ఇపుడు ఇందిరాబాట కార్యక్రమం ఇంటిబాట పట్టకుండా చూడండి’ అని మాజీ  మంత్రి, కాంగ్రెస్‌ నేత శంకర్రావు అన్నారు. …

క్రీడాకారిణి ఆత్మహత్యాయత్నం

అనంతపురం: కబడ్డీ క్రీడాకారిణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన సహ క్రీడాకారుడు రమేష్‌ ప్రేమించి మోసం చేశాడనే మనస్తాపంతో పద్మలత అనే క్రీడాకారిణి ఈ అగాయిత్యానికి పాల్పడింది. ఆమె …

జగన్‌ కేసులో నిందితుల బెయిల్‌పై వాదనలు వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో నిందింతులు దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌లపై వాదనలను నాంపెల్లిలోని  సీబీఐ కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితుడుగా ఉన్న విజయరాఘవ …