వార్తలు

వైఎస్‌ను పదేపదే చంపి సానుభూతి కోసం యత్నిస్తోంది

టీజీ వెంకటేశ్‌ హైదరాబాద్‌: వైఎస్‌ ఒక్కసారి మరణిస్తే… జగన్‌ మీడియా ఆయన్ను పదే పదే చంపి ఓట్ల సానుభూతి పొందే యత్నం చేస్తోందని మంత్రి టీజీ వెంకటేశ్‌ …

ఇంద్రకీలాద్రిపై కోటి కుంకుమార్చన ప్రారంభం

విజయవాడ: లోక కల్యాణార్థం బెజవాడ శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల ఆలయంలో చేపట్టిన కోటి కుంకుమార్చన ఘనంగా ప్రారంభమైంది. దేవస్థానానికి చెందిన పండితులతోపాటు రుత్వికుల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి …

తెలంగాణ ఎన్జీవో సంఘం భారీ ర్యాలీ

హైదరాబాద్‌: తెలంగాన రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటున్న సీమాంద్ర పాలకులు… ఈ ప్రాంత ఉద్యోగులకు కేటాయించిన భూములు దక్కకండా కుట్రపన్నుతున్నారని తెలంగాణ ఐకాస చైర్మన్‌ కోదండరాం ఆరోపించారు. తెలంగాణ …

చిట్‌ఫండ్‌ యజమాని అరెస్టు

నల్గొండ:  నల్గొండలోని సాయి వెంకటేశ్వర చిట్‌ఫండ్‌ యజమాని ఏడుకొండల వెంకటేశాన్ని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ, హైదరాబాద్‌లోని 10 చిట్‌ఫండ్‌ బ్రాంచీలలో 1200 మంది ఖాతాదారులు …

జగన్‌కు నోటీసులు అందించిన ఈడీ అధికారులు

హైదరాబాద్‌: చంచల్‌గూడ్‌ జైలులో ఉన్న జగన్‌కు ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. నోటీసులు తీసుకోవడానికి జగన్‌ తరపు న్యాయవాది నిరాకరించడంతో వీటిని జైలు అధికారుల ద్వారా జగన్‌కు …

ఎన్సీపీకీ పీఏ సంగ్మా రాజీనామా

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న పీఏ సంగ్మా ఎస్‌సీపీకి రాజీనామా చేశారు. రాష్ట్రపతిగా పోటీచేస్తానన్న సంగ్మాను ఎస్‌సీపీ తొలి నుంచి వ్యతిరేకిస్తోంది. పార్టీ నుంచి …

నిబంధనలకు విరుద్దంగా బస్సులు తిప్పడాన్ని సమర్థించం

హైదరాబాద్‌: రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించి నడుపుతున్న ప్రైవేట్‌ బస్సులను రవాణాశాఖ అధికారులు సీజ్‌ చేయాడాన్ని ప్రైవేట్‌ బస్‌ ట్రావెల్స్‌ అసోసియేషన్‌ సమర్థించింది.నిబంధనలకు విరుద్ధంగా నియామాలు పాటించకుండా  ట్రావెల్స్‌ …

ఎస్పీ, ఎస్టీలకు ప్యాకేజీ అమలుకు సీఎం ఆమోదం

హైదరాబాద్‌:  రాష్ట్రంలో దళిత, గిరిజన వర్గాలకు ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఆమోదం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధుల అమలుపై  …

పీసీసీ సమన్వయకర్తలతో రేపు బొత్స భేటీ

హైదరాబాద్‌: ఉప ఎన్నికల నియోజకవర్గాల పీసీసీ సమన్వయకర్తలతో రేపు  పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ భేటీ కానున్నారు. ఉప ఎన్నికల ఫలితాలపై ఆయన సమీక్ష చేపట్టనున్నారు.

కోలా చెప్పేవన్నీ నిజాలే చంద్రబాబు

హైదరాబాద్‌: కోలా కృష్ణమోహన్‌ చెప్పేవన్నీ అవాస్తవాలేనని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు. యూరో లాటరీ వచ్చిందని రూ.10 లక్షలు పార్టీ ఫండ్‌ ఇచ్చారని చంద్రబాబు తెలిపారు. ఈరోజు …