Main

నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన తహసిల్దార్

        పిట్లం,సెప్టెంబర్02,(జనం సాక్షి) వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మండల తహసిల్దార్ రాజ నరేందర్ గౌడ్ తెలిపారు.అనంతరం ఆయన మాట్లాడుతూ …

మానేరులో గల్లంతైయిన వ్యక్తి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సాయం

          గంభీరావుపేట, సెప్టెంబర్ 02(జనం సాక్షి): గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్ట్ వద్ద గల్లంతైయిన వ్యక్తి కుటుంబానికి సీఎం …

మానిక్యాపూర్‌లో ఆరోగ్య శిబిరం గ్రామస్తులకు అవగాహన,ఉచిత పరీక్షలు

భీమదేవరపల్లి:ఆగస్టు 01(జనం సాక్షి)వర్షాకాలం సీజనల్ వ్యాధులపై జాగ్రత్తలు తీసుకోవాలని వంగర ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రూబీనా అన్నారు.హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మానిక్యాపూర్ గ్రామంలో …

ఏసీపీగా పదోన్నతి పొందిన నమిండ్ల శంకర్‌కు సన్మానం

                భీమదేవరపల్లి:ఆగస్టు26(జనం సాక్షి)మాదిగ సామాజిక వర్గానికి చెందిన కోమటిపల్లి గ్రామవాసి నమిండ్ల శంకర్ ఏసీపీగా పదోన్నతి పొందిన …

బంగారు రుణాలపై ఆర్‌బీఐ కొత్త నిబంధనల ప్రతిపాదన

బంగారంపై రుణాలు తీసుకునే చిన్న మొత్తాల రుణగ్రహీతలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ఈ రుణాలకు సంబంధించి ఆర్బీఐ ప్రతిపాదించిన కొన్ని కఠినమైన …

ఢిల్లీలో సీఎం చంద్రబాబును కలిసిన మంద కృష్ణ

పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఎమ్మార్పీఎస్ (మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి) వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ నేడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. వీరి భేటీ దేశ …

మోదీపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు… తీవ్రంగా స్పందించిన కిషన్ రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. పాకిస్థాన్‌తో యుద్ధ విరమణ, రఫేల్ యుద్ధ విమానాల అంశాలపై ముఖ్యమంత్రి …

డిప్యూటీ మేయర్ కు సిఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

హైదరాబాద్, మార్చి 01 (జనంసాక్షి) : గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు …

మస్జిద్‌ల వద్ద ఏర్పాట్లు చేయాలని డిప్యూటీ మేయర్ ఆదేశం

హైదరాబాద్ (జనంసాక్షి) : రమజాన్ పండుగను దృష్టిలో పెట్టుకొని, తార్నాక డివిజన్‌లోని పలు మస్జిద్‌ల వద్ద తగిన ఏర్పాట్లు చేపట్టాలని తార్నాక డివిజన్ ముస్లిం మైనారిటీస్ కమిటీ …

కాలుష్య రహిత పరిశ్రమల్నే ప్రోత్సహిస్తాం : సీఎం రేవంత్‌

హైదరాబాద్‌ (జనంసాక్షి) : తెలంగాణలో కాలుష్య రహిత పరిశ్రమలనే ప్రోత్సహిస్తామని, కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలకు స్థానం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. కొడంగల్‌లో ఏర్పాటు …