– తెలంగాణ నిధులను ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు – ప్రాజెక్టుల వ్యయం కంటే 30శాతం అదనంగా ఖర్చుచేశారు – మేం అధికారంలోకి రాగానే అవినీతిపై దర్యాప్తు చేయిస్తాం …
హైదరాబాద్,అక్టోబర్15(జనంసాక్షి):రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం జిల్లాలో పలు పార్టీల నుంచి టీఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతున్నాయి. బొంగుళూరులో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీల నుండి 100 మంది యువకులు …
దసరా తరవాతే పేర్ల ప్రకటన జాతీయ నేతల పరిశీలనకు వచ్చే అవకాశాలు హైదరాబాద్,అక్టోబర్15(జనంసాక్షి): ఎన్నికలకు షెడ్యూలు విడుదలైనా.. పోలింగ్కు సుమారు రెండు నెలల గడువు చిక్కడంతో కమలనాథులు …
ప్రభుత్వ ప్రోద్బలమే కారణం: మర్రి హైదరాబాద్,అక్టోబర్13(జనంసాక్షి): ఎన్నికల కమిషన్ చెప్పిన అంశాల్లో చాలా తప్పులున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి అన్నారు. ఇదంతా తెరాస ప్రభుత్వ …
మహాకూటమి నేతల నిర్ణయం హైదరాబాద్,అక్టోబర్13(జనంసాక్షి): టీఆర్ఎస్ను ఓడించటమే లక్ష్యంగా ఏర్పడ్డ మహాకూటమి ఇప్పుడు ప్రజా కూటమిగా పేరు మార్చుకుంది. కూటమిలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీలున్నాయి. …
టైమ్స్ ఆఫ్ ఇండియా రెసిడెంట్ ఎడిటర్ రాజీనామా హైదరాబాద్,అక్టోబర్13(జనంసాక్షి): దేశవ్యాప్తంగా విూటూ అంశంపై చర్చ జరుగుతున్న వేళ విూడియాలోనూ కుదుపులు తప్పడం లేదు. ఇప్పటికే మాజీ జర్నలిస్ట్ …