హైదరాబాద్,అక్టోబర్13(ఆర్ఎన్ఎ): ప్రముఖ సంస్కృత పండితులు, కవిశాబ్దిక కేసరి మహా మ¬పాధ్యాయ రఘునాథాచార్య స్వామి మృతి పట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. రఘునాథాచార్య స్వామి కుటుంబ సభ్యులకు …
– కరెంట్ లేక ఆగిపోయిన హైదరాబాద్ మెట్రో – తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రయాణీకులు హైదరాబాద్, అక్టోబర్13(జనంసాక్షి) : హైదరాబాద్ మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ …
కాలుష్య భూతం నుంచి బయటపడని హుస్సేన్ సాగర్ ఏటా నిమజ్జనాలతో మురికి కూపంగా తయారైన తటాకం పాలకుల చిత్తశుధ్ది లోపంతో పెరుగుతున్న కాలుష్యం హైదరాబాద్,అక్టోబర్13(జనంసాక్షి): కాలుష్యం కలవర …
టిక్కెట్లు ఖరారు కాక నేతల్లో టెన్షన్ ఢిల్లీ నుంచి జాబితా వస్తేనే ఎవరెక్కడన్నది తేలేది హైదరాబాద్,అక్టోబర్13(జనంసాక్షి): ముందుస్తు ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తెరాస …
ఎద్దేవా చేసిన మంత్రి కెటిఆర్ టిఆర్ఎస్లో చేరిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా హైదరాబాద్,అక్టోబర్10(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీలో సొంత ఇంటి ఓట్లు పడనివారు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులేనని మంత్రి …
– నోట్ల రద్దు.. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది – ప్రజల బతుకుల్లో మార్పురావాలంటే బీఎల్ఎఫ్తోనే సాధ్యం – సీపీఎం నేత బీవీ రాఘవులు హైదరాబాద్, అక్టోబర్10(జనంసాక్షి) …
ముథోల్ ఓటమితో ఆదిలాబాద్లో ఉనికి కోల్పోయిన చారి కెసిఆర్ నిర్ణయంపైనే సీటు కేటాయింపు పోటీలో మైనంపల్లి, మల్లారెడ్డి హైదరాబాద్,అక్టోబర్10(జనంసాక్షి): టిఆర్ఎస్లో కీలక నేతగా,ప్రస్తుతం ఢిల్లీలో ప్రభుత్వ అధికార …