Main

సచివాలయం చుట్టూ 163 సెక్షన్‌

రాష్ట్రమంతా ఒకే పోలీస్‌ విధానం అమలు చేయాలంటూ టీజీఎస్పీ కానిస్టేబుళ్లు సెక్రటేరియట్‌ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు సెక్రటేరియట్‌ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. సచివాలయం చుట్టూ …

ప్రముఖ వైద్యుడు బాపురెడ్డి కన్నుమూత

నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు పొందిన జనరల్ ఫిజీషియన్ డాక్టర్ బాపు రెడ్డి(75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స తీసుకుంటూ మృతి …

39 కానిస్టేబుళ్లపై తక్షణమే సస్పెన్షన్‌ ఎత్తివేయాలి

బెటాలియన్‌ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్‌ను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. ఇప్పటికే ఉన్న నిబంధనలను ఆకస్మికంగా సవరించినప్పుడు, తెలంగాణ స్పెషల్ పోలీసుల నిజమైన …

అత్తపై కత్తితో దాడి చేసిన అల్లుడు

మహబూబ్‌నగర్‌జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కట్టుకున్న భార్య, పిల్లనిచ్చిన అత్తపై కత్తితోవిచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన దేవరకద్ర మండలం గుదిబండలో చోటు …

పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్ లు విడుదల చేయాలి

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): – ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజు.. – తహసీల్ ఆఫీస్ ముందు ధర్నా.. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్ …

విశాఖ రైలు ప్రయాణం ఇక నాలుగు గంటలే

సెమీ హై స్పీడ్ రైలు కారిడార్ ఎలైన్‌మెంట్‌ ఖరారైంది.శంషాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య సెమీ హైస్పీడ్‌ రైల్‌ మార్గాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది.ఈ ప్రాజెక్ట్​ తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి …

అనుమానాస్పద స్థితిలో కోతుల మృతి

వేములవాడ పట్టణ పరిధిలోని నాంపల్లి సమీపంలో హృదయ విదారక విషాద సంఘటన చోటుచేసుకుంది.శుక్రవారం శాంతినగర్ సమీపంలోని ఖాళీ ప్రదేశంలో సుమారు యాభై కోతులు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత …

గుస్సాడీ నృత్య గురువు పద్మశ్రీ కనకరాజు ఇక లేరు

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడీ నృత్య ప్రదర్శన లు ఇచ్చి తమ జాతికే వన్నె తెచ్చిన పద్మశ్రీ కనకరాజు శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. కుమ్రం …

చేతిపై ఆన్సర్లతో వచ్చిన మహిళా అభ్యర్థి

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల్లో కాపీయింగ్‌ ఘటన చోటుచేసుకున్నది. కాపీయింగ్‌కు పాల్పడ్డ అభ్యర్థిని సిబ్బంది రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని డీబార్‌ చేశారు. అధికారులు తెలిపిన వివరాలు.. శుక్రవారం జరిగిన ‘ఎకనామీ …

పది నెలల్లో విద్యావ్యవస్థ నిర్వీర్యం

  సచివాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకున్నది. ఫీజు రియింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలంటూ ఏఐఎస్‌ఎఫ్‌ విద్యార్థులు సెక్రటేరియట్‌ను ముట్టడించారు. పోలీసు వలయాన్ని ఛేదించుకుని రాష్ట్ర పరిపాలనా సౌధంలోకి …

తాజావార్తలు