Main

శ్రావణం, రంజాన్‌లతోనింగిలో పండ్లు, కూరగాయల ధరలు!

హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి): శ్రావణమాసం, రంజాన్‌మాసం ఆరంభం కావడంతో పండ్లు, పూల ధరలు నింగినంటాయి. కూరగాయల ధరలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. ఈ నెల 20వ …

తెలంగాణ వచ్చుడు ఖాయం : ఎమ్మెస్సార్‌

హైదరాబాద్‌,జూలై 29 (జనంసాక్షి) : కాస్త ఆలస్యమైనా తెలంగాణ రావడం ఖాయమని ఆర్టీసీ చైర్మన్‌ ఎంఎస్‌ఆర్‌ అన్నారు. గత కొంత కాలంగా మౌనంగా ఉన్న ఎంఎస్‌ తెలంగాణపై …

కార్పొరేట్‌ కంపెనీలే ప్రణబ్‌ను గెలిపించాయి

హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి): కార్పోరేట్‌ సంస్థల సహకారంతోనే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ ముఖర్జీ విజయం సాధించాడని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. తమ …

కార్యకర్తలతో మేథోమథనం జరపాలని

గాంధీ భవన్‌ వద్ద నేడు వీహెచ్‌ మౌనదీక్ష హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి): కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు సొంత పార్టీ నాయకత్వంపై పోరాటానికి సమాయత్త …

మెడికల్‌ సీట్ల విషయంలో.. తెలంగాణకు అన్యాయం : వినోద్‌

హైదరాబాద్‌, జూలై 26 : మెడికల్‌ కళాశాలల ఏర్పాటులో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపించింది. గురువారంనాడు ఆ పార్టీ మాజీ ఎంపి వినోద్‌ …

ఆ నలుగురిపై టీడీపీ సస్పెన్షన్‌ వేటు

టీడీపీనే మేం బహిష్కరించాం : హరీశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నారని తమ నలుగురు ఎమ్మెల్యేలను శుక్రవారం …

బెయిల్‌ ఫర్‌ ఓట్‌ విభేదాలు మరిచి ప్రణబ్‌కు

ఓటెయ్యాలని వైకాపా నిర్ణయం రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారనే నిర్ణయం తీసుకున్నారట ! మేకపాటి వెల్లడి హైదరాబాద్‌, జూలై 18:రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్ధి ప్రణబ్‌కు మద్దతు తెలుపుతున్నట్టు …

జగన్‌, విజయసాయిలకు నార్కో పరీక్షలకు కోర్టు నిరాకరణ

హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి): వైఎస్‌ జగన్‌, విజయసాయిరెడ్డిలను నార్కో పరీక్షకు అనుమతి ఇవ్వాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సిబిఐ కోర్టు సోమ వారంనాడు …

విద్యుత్‌ కోతలకు నిరసనగా

తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి): కరెంటు కోతలకు నిరసనగా టిఆర్‌ఎస్‌ సోమవారం తెలంగాణ ప్రాంతమంతటా రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించింది. పలు ప్రాంతాల్లో …

కరెంట్‌ కష్టాలపై తెరాసా ఆందోళన

నేడు రాస్తారోకోలకు కేసీఆర్‌ పిలుపు హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి): ప్రభుత్వ నిర్వాకం వల్లే ప్రజలకు విద్యుత్‌ కష్టాలొచ్చాయని టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు. ఆదివారంనాడు మీడియాతో …

తాజావార్తలు