Main

‘గిరిజన కెరటం’ మాసపత్రిక ఆవిష్కరణ

హైదరాబాద్‌: గిరిజన కెరటం మాసపత్రికను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఓయూ వీసీ ఆచార్య ఎన్‌. సత్యనారాయణతో పాటు తెరాస నేత కె.కేశవరావు, విశ్రాంత పోలీసు …

అంబేద్కర్‌ విగ్రహన్ని ఆవిష్కరించిన గవర్నర్‌

హైదరాబాద్‌: అసెంబ్లీ ఆవరణలో ఈ సాయంత్రం అంబేద్కర్‌ విగ్రహన్ని గవర్నర్‌ నరసింహన్‌ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌, మండలి చైర్మెన్‌ చక్రపాణి, సీఎం కిరణ్‌కుమార్‌ …

మూడు చక్రాల బంద్‌తో ప్రయాణికుల కష్టాలు

హైదరాబాద్‌: నగరంలో ఆటో డ్రైవర్ల బంద్‌ కార్యక్రమంలో మూడో రోజుకి చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ప్రయాణికులు …

చంద్రబాబుపై అక్బరుద్ధీన్‌ ఫైర్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ అభివృద్ధి చేందింది కాబట్టే అందరూ ఇక్కడి వలస వస్తున్నారని అక్కరుద్దీన్‌ అన్నారు టీ బిల్లుపై ఆయన మాట్లడుతూ చంద్రబాబు హైదరాబాద్‌నగరాన్ని అభివృద్ధి చేశామని చెపుతూ …

హౖదరాబాద్‌ను సింగాపూర్‌లా అభివృద్ధి చేసింది నేనే : చంద్రబాబు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ను సింగాపూర్‌లా అభివృద్ధి చేసింది నేనే అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. తెలంగాణ బిల్లు పై చర్చ కొనసాగుతున్నవిషయం విధితమే.ఈ చర్చలో భాగంగా …

బిల్లుపై చర్చలో నిజాం ప్రస్తావన ఎందుకు

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన చర్చలో నిజాం ఎందుకొచ్చరని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ సభులను ప్రశ్నించారు. తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చ సందర్భంగా శాసన సభ్యులు నిజాం ప్రస్తావన …

అసెంబ్లీ సీట్ల పెంపు ప్రతిపాదన అటకెక్కినట్లేనా..?

ముందుకు కదలని కార్యాచరణ హైదరాబాద్‌,జనవరి20: కొత్తగా ఏర్పడబోయే తెలంగాణలో అసెంబ్లీ  సీట్ల సంఖ్య పెంచాలన్న ప్రతిపాదన ఇంకా ఓ రూపం దాల్చినట్లు కనిపించడం లేదు. ఇందుకోసం వచ్చిన …

కుమ్మరుల హక్కుల పరిరక్షణ కోసం పోరు

హైదరాబాద్‌, జనవరి 16: జనాభా ప్రాతిపదికన కుమ్మరులకు రాజకీయంగా భాగస్వామ్యం కల్పించాలని కుమ్మరుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు తరిగొప్పుల మహేందర్‌ డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో …

మీతిమీరిన టిటిడి ఆగడాలు : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 16 : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి భక్తులపై టిటిడి కేసులు పెట్టడాన్ని బిజెపి రాష్ట్రశాఖ తీవ్రంగా ఖండించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి గురువారం మీడియాతో …

భూదందాలకు పాల్పడినట్లు రుజువు చేస్తే

రాజకీయ సన్యాసం: కేంద్ర మంత్రి సర్వే హైదరాబాద్‌, జనవరి16 : తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలను కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ ఖండించారు. గురువారం ఆయన హైదరాబాద్‌లో …

తాజావార్తలు