Main
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసుల తనిఖీలు
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్ను జల్లెడపట్టిన పోలీసులు స్టేషన్ పరిసరాలు, ప్రయాణికుల సామగ్రిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఎన్ కౌంటర్ ఘటనాస్థలిని పరిశీలించిన డీజీపీ
హైదరాబాద్: నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద జరిగిన ఎన్ కౌంటర్ స్థలాన్ని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ పరిశీలించారు.
హతమైంది ‘సూర్యాపేట’ దుండగులే
హైదరాబాద్: నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురలో ఈ రోజు ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందిన దుండగులు.. సూర్యాపేట కాల్పుల నిందితులేనని పోలీసులు నిర్ధారించారు.
తాజావార్తలు
- బాథుకమ్మకుంట–బాఘ్ అంబర్పేట్లో సైబర్ క్రైమ్, డ్రగ్స్పై పోలీసుల అవగాహన
- అంబర్పేట్ మీసేవ కేంద్రంపై ఏసీబీ సోదాలు
- మాడుగులపల్లిలో తప్పిన పెను ప్రమాదం డివైడర్పైకి దూసుకెళ్లిన ప్రైవేట్ బస్సు
- కమాన్ పూర్ ఆదివరాహ స్వామి దేవస్థానం చైర్మెన్ గా ముస్త్యాల దామోదర్
- రోడ్డు భద్రత – ప్రతి ఒక్కరి బాధ్యత
- ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135 వ జయంతి
- రైతులు దళారీలను ఆశ్రయించొద్దు
- అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎస్సీ రైతులకు రక్షణ షూస్ పంపిణీ
- అంబేద్కర్ 135వ జయంతి బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నివాళులు
- 1.85 కోట్ల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్, కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరుచేయించిన మంత్రి శ్రీధర్ బాబు
- మరిన్ని వార్తలు








