జంటజలాశయాలకు తగ్గినవరద ఊపిరి పీల్చుకున్న మూసీ పరివాహక ప్రజలు హైదరాబాద్,జూలై28(జనంసాక్షి ): హైదరాబాద్లో జంట జలాశయాలకు వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టడంతో పాటు, మూసీ ఉధృతి కూడా తగ్గింది. …
దాంతో సంబంధం లేదన్న మంత్రి మల్లారెడ్డి ఎప్పుడో వాడి పడేశానని చెప్పిన మంత్రి హైదరాబాద్,జూలై28(జనంసాక్షి ): క్యాసినో వ్యవహారంలో ఈడీ నిర్వహించిన సోదాల్లో మాధవరెడ్డి కారుకు మంత్రి స్టిక్కర్ …
మొక్కలు నాటిన మంత్రులు ఇంద్రకరణ్, సబిత రంగారెడ్డి,జూలై28(జనంసాక్షి ): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్కును మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. …
ఎదురుదాడితో ముందుకు సాగుతున్న కమలం ప్రజాసంగ్రామంతో ప్రజలకు చేరువవుతున్న బండి హైదరాబాద్,జూలై28(జనంసాక్షి ): తెలంగాణలో కమలనాథుల బలం అనూహ్యంగా పెరగడానికి కెసిఆర్ వైఫల్యమే ప్రధాన కారణం. తన ఇష్టం …
పలుచోట్ల రాస్తారోకోలు..వంటావార్పులు ప్రకటన వచ్చే వరకు ఆందోళన చేస్తామంటున్న స్థానికులు హైదరాబాద్,జూలై27(జనంసాక్షి ): ఇటీవల ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ చేసిన ప్రకటన తర్వాత రాష్ట్రంలో నిరసనలు …
బిజెపి పట్ల ప్రజల్లో నమ్మకం పెరిగిందన్న బండి ప్రజల్లో నమ్మకాన్ని కలిగించేందుకే అని వెల్లడి రాజగోపాల్రెడ్డి చేరికను ధృవీకరించిన బిజెపి అధ్యక్షుడు హైదరాబాద్,జూలై27(జనంసాక్షి ): యాదగిరిగుట్ట నుంచి మూడో …
హైదరాబాద్,జూలై27(జనంసాక్షి ): తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో మూసి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో, హైదరాబాద్లోని మూసారంబాగ్ బ్రిడ్డి …
కెటిఆర్ ట్వీట్కు ఎమ్మెల్యే రాజాసింగ్ కౌంటర్ హైదరాబాద్,జూలై27(జనంసాక్షి ): ఎంపీల సస్పెషన్ గురించి మాట్లాడే అర్హత టీఆర్ఎస్కు లేదని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. రాజ్యసభలో ఛైర్మన్ తీసుకున్న …