Main

జాతీయ రాజకీయాల కోసమే కేసీఆర్ ప్రధానిని టార్గెట్ చేస్తున్నారు :గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

హైద‌రాబాద్ జ‌నంసాక్షిః తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మధ్య కోల్డ్‌ వార్‌ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఈ విషయం బహిర్గతమైంది. ఢిల్లీ వేదికగా గవర్నర్‌ …

పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

మేడ్చల్‌,జూలై23(జనంసాక్షి): జీడిమెట్ల పారిశ్రామికవాడలో శనివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. విశిష్ట ల్యాబ్‌లో పెద్దఎత్తు మంటలు చెలరేగాయి. మంటలకు ల్యాబ్‌లో కెమికల్‌ డబ్బాలు పేలాయి. రేకులు ఎగిరిపోయాయి. సమాచారం …

వాతావరణశాఖ హెచ్చరికలతో ప్రభుత్వం అప్రమత్తం

అధికారులకు హెచ్చరికలు జారీ చేసిన సిఎం కెసిఆర్‌ గోదావరి పరివాహక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండండి అధికారులు,మంత్రులకు సిఎం కెసిఆర్‌ ఆదేశాలు హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): మరో మూడు,నాలుగు రోజుల పాటు …

వర్షాలతో నగరంలో పొంగిన నాలాలు

లింగంపల్లి రైల్వే బ్రిడ్జి వద్ద నిలిచిన నీరు గచ్చిబౌలికి వెళ్లే వాహనాలకు అంతరాయం హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): శుక్రవారం ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్‌ తడిసి ముద్దవ్వడమే గాకుండా …

కూలిన ఇంటిని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

పాడుబడ్డ ఇళ్లను కూల్చేయాలని సూచన బాదఙ కుటుంబానికి మంత్రి పరామర్శ వరంగల్‌,జూలై23(జనంసాక్షి): వరంగల్‌ నగరంలోని మండిబజార్‌లో వర్షాల కారణంగా నేలమట్టమైన ఇంటిని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యే …

రాజ్‌భవన్‌లో బోనాల సందడి

స్వయంగా బోనమెత్తిన గవర్నర్‌ తమిళసై హైదరాబాద్‌,జూలై23(ఆర్‌ఎన్‌ఎ): రాజ్‌భవన్‌లోని అమ్మవారి గుడి ప్రాంగణంలో బోనాలు పండుగను ఘనంగా నిర్వహించారు. పండుగలో భాగంగా గవర్నర్‌ తమిళి సై స్వయంగా బోనమెత్తారు. …

విమానంలో ప్రయాణికుడికి ఉపశమనం

ప్రాథమిక చికిత్సఅందించిన గవర్నర్‌ తమిళసై హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): విమానంలో తీవ్ర అస్వస్థతకు గురైన ప్రయాణికుడికి గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రాథమిక చికిత్స అందజేశారు. ఢల్లీి ` హైదరాబాద్‌ …

తండ్రీకొడుకులు స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు

సిఎం కెసిఆర్‌,కెటిఆర్‌పై రేవంత్‌ ట్వీట్‌ హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): రాష్ట్రంలో కేసీఆర్‌, కేటీఆర్‌లకు జనం మధ్య తిరిగే పరిస్థితి లేదని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అన్నారు. తండ్రి, కొడుకులు …

కెసిఆర్‌ విప్లవాత్మక విధానాలు

ప్రపంచ పెట్టుబడులకు నిలయంగా హైదరాబాద్‌ ఆస్పైర్‌ సాప్ట్‌వేర్‌ సొల్యూషన్స్‌ సేవల ప్రారంభంలో హరీశ్‌రావు హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ మార్గనిర్దేశంలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విధానాలు …

టిఆర్‌ఎస్‌కు రామచంద్రు తేజావత్‌ షాక్‌

పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన మాజీ ఐఎఎస్‌ హైదరాబాద్‌,జూలై23(జనంసాక్షి): అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి మరో షాక్‌ తగిలింది. ఆ పార్టీకి రామచంద్రు తేజావత్‌ గుడ్‌ బై చెప్పారు. ఢల్లీిలో …