Main

వర్షాలతో అప్రమత్తంగా ఉండండి

అధికారులను ఆదేశించిన సిఎస్‌ సోమేశ్‌ హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ టెలీ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అంటువ్యాధులు …

ఉస్మానియాలో విద్యార్థుల బంద్‌

హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి):ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థి సంఘాలు ఇచ్చిన బంద్‌ కొనసాగుతోంది. పీహెచ్‌ డీ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి నేతలు ఆందోళనకు దిగారు. పాత పద్ధతిలోనే …

మండలాల కోసం జనం ఆందోళన

కొత్త మండలాలపై పలుచోట్ల నిరసన సోనాల, మల్లంపల్లిల కోసం ధర్నాలు హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): మండలాల ఏర్పాటుపై పలు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఆదిలాబాద్‌ జిల్లా బోధ్‌ మండలం సొనాలలో …

ఈడి బిజెపి జేబుసంస్థగా మారింది

విచారణపేరుతో వేధించడం దారుణం మోడీ అవినీతి చిట్టాలను వెలికి తీయాలి విపక్ష గొంతును నొకకేందుకు బెదిరింపు కేసులు గాంధీభవన్‌లో సత్యాగ్రమదీక్షలో నేతల మండిపాటు హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): సోనియా గాంధీ …

ఈటెల రాజేందర్‌ విశ్వాస ఘాతకుడు

ఈటెల రాజేందర్‌ విశ్వాస ఘాతకుడు హుజూరాబాద్‌లో ఓటమి భయంతో గజ్వెల్‌ పాట దమ్ముంటే బిజెపిలో చేరే వారిపేర్లు బయటపెట్టాలి విూజేజెమ్మ దిగి వచ్చినా టిఆర్‌ఎస్‌ను ఏవిూ చేయలేరు …

మరో మూడ్రోజులు భారీ వర్షాలు

వాతావరణశాఖ హెచ్చరిక మూసీ పరివాహకంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు కురితో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టులు, …

ఐటిఐల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో ఈ విద్యా సంవత్సరానికి గాను వివిధ రకాల కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరేందుకు …

వ్యవసాయ వర్సిటీ విసిగా కమిషనర్‌ బాధ్యతలు

ప్రవీణ్‌ రావుపదవీ విరమణతో ప్రభుత్వం ఆదేశాలు హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి: ఆచార్య జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్‌చార్జి ఉపకులపతిగా రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు బాధ్యతలు స్వీకరించారు. …

తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ వర్షాలు

జంటనగరాల్లో అర్థరాత్రి వర్షబీభత్సం పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు..నీటమునిగిన పలు కాలనీలు జంట జలాశయాలతో పాటు హుస్సేన్‌ సాగర్‌కు వరద రాష్ట్రంలో ప్రాజెక్టులకు పెరిగిన వరదపోటు శ్రీరాంసాగర్‌,కాళేశ్వరం, సాగర్‌ జలాశయాలకు …

బిజెపి, టిఆర్‌ఎస్‌ మధ్య ముదురుతున్న వార్‌

పరస్పర చేరికలతో రెచ్చగొట్టుకుంటున్ననేతలు బిజెపి బలపడకుండా వ్యూహాలు పన్నుతున్న కెసిఆర్‌ ప్రశాంత్‌ కిశోర్‌ సూచనల మేరకు కదులుతున్నగులాబీదళం హైదరాబాద్‌,జూలై26(జనంసాక్షి): బిజెపి, టిఆర్‌ఎస్‌ మధ్య వార్‌ ముదురుతోంది. పరస్పర …