Main

గద్వాల జిల్లాలో రోడ్డు ప్రమాదం

జోగులాంబ గద్వాల జిల్లాలోవిషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్‌ నేతతనయుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..మల్దకల్ మండలం మాజీ జెడ్పీటీసీ, మాజీ కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుడు …

నేర స్థలం పరిశీలన సాక్షులను విచారణ

రాయికల్, అక్టోబర్ 15(జనం సాక్షి):రాయికల్ మండలం తాట్లవాయి గ్రామానికి చెందిన పాలెపు సురేష్ తండ్రి సాయిలు, 32 సంవత్సరాలు, ఎస్సీ మాదిగ అనునతడిని అదే గ్రామానికి చెందిన …

పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్ సర్కారు చెలగాటం

పత్తి రైతుల జీవితాలతో కాంగ్రెస్‌ సర్కారు చెలగాటం ఆడుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న పెట్టుబడి సాయం అందించేలేదు, నేడు కష్టపడి …

పేద విద్యార్థులు చ‌దువుకునే గురుకులాల అద్దెలు చెల్లించేందుకు పైస‌ల్లేవా

రాష్ట్ర వ్యాప్తంగా అద్దె భవనాల్లో నడుస్తున్న గురుకుల పాఠశాలలకు  వాటి యజమానులు తాళాలు వేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ …

ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ మృతి

న‌ల్ల‌గొండ : ఫ్లోరైడ్‌ రక్కసిపై అలుపెరగని ఉద్యమాలు చేసిన అంశుల సత్యనారాయణ(75) ఇక లేరు. గ‌త నాలుగేండ్లుగా తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న ఆయ‌న త‌న సొంతూరు …

92 నియోజకవర్గాల్లో రోడ్లకు మహర్దశ

హైదరాబాద్ : తెలంగాణ గ్రామీణ రోడ్లకు మహర్దశ రానుంది. ఈ మేరకు 92 నియోజకవర్గాల్లో 641 పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 1323.86 కిలోమీటర్ల …

పోలీస్ రాజ్యం చేసిన వాళ్లేవరూ చరిత్రలోమిగల్లే

బతుకమ్మ ఏర్పాట్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి అన్నారు. బతుకమ్మ అన్నా, బతుకమ్మ పాటలన్నా రేవంత్ రెడ్డికి భయం …

బీఆర్‌ఎస్ పార్టీనే కార్యకర్తలకు అండగా ఉంటుంది

పార్టీ కార్యకర్తలకుబీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌ రెడ్డి )అన్నారు. నిజామాద్‌ జిల్లా వేల్పూర్ మండలం పడగల్ గ్రామానికి చెందిన …

పండగ వేళ కన్నీళ్లు పెట్టుకుంటున్న ఆడబిడ్డలు

కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలు అరిగోస పడుతున్నారు. కరెంట్‌ లేక నీళ్లు రాక అష్టకష్టాలు పడుతున్నారు. బిందెడు నీళ్ల కోసం మైళ్ల దూరం ప్రయాణించి తెచ్చుకోవాల్సిన దారుణ పరిస్థితులు …

ర‌త‌న్ టాటా మృతి యావ‌త్ దేశానికి తీర‌ని లోటు

 ప్రముఖ పారిశ్రామిక వేత్త, గొప్ప మానవతావాది రతన్ టాటా మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఈ రోజు దేశం ఒక గొప్ప …