Main

నార్కట్‌పల్లిలో పోలీస్‌ కుటుంబాల ధర్నా

కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనలో హక్కుల సాధన కోసం అన్ని వర్గాల ప్రజలు రోడ్ల మీదకు వస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలతో తెలంగాణ అట్టుడుకుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు …

గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాక‌ర‌ణ‌

గ్రూప్-1 మెయిన్స్ వాయిదాకు సుప్రీంకోర్టు నిరాక‌ర‌ణ తెలిపింది. గ్రూప్-1 అభ్య‌ర్థుల పిటిష‌న్‌పై జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాక‌రించింది. మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసేందుకు కూడా త్రిస‌భ్య ధ‌ర్మాస‌నం …

కోర్సుల్లేని వర్సిటీకి వీసీగా సాంకేతిక విద్య ప్రొఫెసర్‌

పాలమూరు వర్సిటీ వీసీ నియామకంపై పలువురు పెదవి విరుస్తున్నారు. ట్రిపుల్‌ ఈ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జీఎన్‌ శ్రీనివాస్‌ను ప్రభుత్వం పాలమూరు వర్సిటీ వీసీగా నియమించింది. అయితే …

సెక్రటేరియ‌ట్‌కు బ‌య‌ల్దేరిన గ్రూప్-1 అభ్య‌ర్థులు

గ్రూప్-1 అభ్య‌ర్థుల ఆందోళ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. అశోక్‌న‌గ‌ర్ చౌర‌స్తాకు ఇవాళ ఉద‌యం భారీ సంఖ్య‌లో గ్రూప్-1 అభ్య‌ర్థులు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. జీవో …

తన ముందే తల దువ్వుకున్నాడని.. గుండు కొట్టించిన ఎస్సై

నాగర్‌కర్నూలు జిల్లాలో అమానుషం చోటు చేసుకుంది. ఓ కేసు విషయంలో లింగాల పోలీస్‌ స్టేషన్‌కు వచ్చిన ముగ్గురు యువకులతో ఓ ఎస్సై దురుసుగా ప్రవర్తించాడు. తన ముందే …

మద్యం మాఫియా గుప్పిట్లో ఎక్సైజ్‌

ప్రభుత్వానికి పన్ను ఎగవేసేందుకు అక్రమంగా మద్యం తయారుచేసి దొంగచాటు గా విక్రయిస్తున్న రెండు డిస్టిలరీల మీద ఓ ఐఏఎస్‌ అధికారిణి దాడులు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి …

విధుల్లోకి ఆర్మూర్ సీఐ రవికుమార్

ఆర్మూర్, అక్టోబర్ 18 ( జనం సాక్షి) : ఆర్మూర్ సీఐ రవి కుమార్ తిరిగి విధుల్లో చేరి బాధ్యతలు తీసుకున్నారు. నిజామాబాద్ సిపి కల్మేశ్వర్ ను …

గ్రూప్-1 పరీక్షలకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ : తెలంగాణలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 21వ తేదీ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. …

పాల‌న చేత‌కాక ప‌నికిమాలిన‌ మాట‌లు

పరిపాలన, అభివృద్ధి చేయడం తెలియక కాంగ్రెస్‌ పార్టీ మూసీ మురుగులో పొర్లుతున్నదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. తనకు అంటిన బురదను అందరికీ అంటించాలని చూస్తుందన్నారు. …

కొండా సురేఖపై పరువు నష్టం కేసు

మంత్రి మంత్రి కొండా సురేఖపై వేసిన పరువు నష్టం దావాలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సోమవారం వాంగ్మూలం ఇవ్వనున్నారు. షెడ్యూల్‌ ప్రకారం శుక్రవారం ఉదయం 11.30 …

తాజావార్తలు