Main

వరదలపై సిఎం కెసిఆర్‌ ఉన్నతస్థాయి సవిూక్ష

జిల్లాల్లో పరిస్థితులపై అధికారులతో ఆరా అవసరమైన చోట తక్షణ చర్యలకు ఆదేశాలు లోతట్టు ప్రాంతాలను అప్రమతం చేయాలని దేశాలు భారీ వర్షాలనేపథ్యంలో పలు జిల్లాల్లో రెడ్‌ అలర్ట్‌ …

కెసిఆర్‌ అవినీతిని కప్పిపుచ్చుకునే యత్నం

తాగుబోతుల రాష్ట్రంగా మారిన తెలంగాణ: లక్ష్మణ్‌ హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి :): తాను రాజ్యసభకు ఎన్నికైతే సీఎం కేసీఆర్‌కు ఎందుకు ఈర్శ్య అని ఎంపి, బీజేపీ నేత లక్ష్మణ్‌ …

యూనివర్సిటీ పరిధిల్లో పరీక్షలు వాయిదా

అన్నిరకాల పరీక్షలను వాయిదా వేసిన అధికారులు హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి ): భారీ వర్షాలతో సిఎం కెసిఆర్‌ ఆదేశాలతో ఓయూ పరిధిలో సోమ, మంగళ, బుధవారాల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను …

ఉస్మాన్‌ సాగర్‌కు వరదపోటు

రెండు గేట్లు ఎత్తి మూసికి విడుదల హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి ): ఉస్మాన్‌ సాగర్‌ జలాశయంలోకి వరద ఉధృతి కొనసాగుతోంది. ఉస్మాన్‌ సాగర్‌కు 300 క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తోంది. ఉస్మాన్‌ …

మందకొడిగా పన్ను వసూళ్లు

మందకొడిగా పన్ను వసూళ్లు బకాయిలు రాబట్టడంలో కష్టాలు హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి ): కరోనా తదనంతరం కూడా పరిస్తితిలో మార్పు కానరావడం లేదు. దీంతో ఇంటిపన్నుల వసూళ్లు మందగించాయి. …

ప్రణాళికా బద్దంగా గ్రామాల అభివృద్ది

ప్రణాళికా బద్దంగా గ్రామాల అభివృద్ది పారిశద్ధ్యం, పచ్చదనానికి ప్రత్యేక శ్రద్ద పాలనా సంస్కరణలతో అభివృద్దికి బాటలు హైదరాబాద్‌,జూలై11(జనం సాక్షి): తెలంగాణలో చేపట్టిన పల్లెపట్టణ ప్రగతి కార్యక్రమాలతో మంచి …

నిల్వబియ్యం నాణ్యత పరిశీలించండి

అధికారులకుమంత్రి గంగుల ఆదేశాలు   హైదరాబాద్‌,జూలై(జనంసాక్షి): తెలంగాణలో సివిల్‌ సప్లైస్‌ ఉన్నతాధికారులు విద్యాలయాలకు అందిస్తున్న బియ్యంపై పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ నిర్ధిష్ట ఆదేశాలు జారీచేసారు. విద్యాలయాలు, …

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు

అధికారులను అప్రమత్తంచేసిన సిఎం కెసిఆర్‌ 11ననిర్వహించనున్నరెవెన్యూ సదస్సు వాయిదా హైదరాబాద్‌,జూలై9( జనం సాక్షి):రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సంబంధిత ప్రభుత్వ శాఖల యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని, …

కోల్‌ఫీల్డ్‌ నేపథ్యంలో అక్షయ్‌ సినిమా

బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ మరోసారి సింగ్‌గా అభిమానులను అలరించబోతున్నాడు. 2008లో సింగ్‌ ఈజ్‌ కింగ్‌ అంటూ సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన అక్షయ్‌..మరోసారి సింగ్‌ పాత్రలో ఫ్యాన్స్‌ …

చివరి షెడ్యూల్‌లో విశాల్‌ లాఠీ

హీరో విశాల్‌ నటిస్తున్న తాజా చిత్రం ’లాఠీ’. ఆయన స్నేహితులు, నటులు రమణ, నందా కలిసి రాణా ప్రొడక్షన్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో …