గోదావరి పరివాహకంలో వరద ఉధృతితో తక్షణచర్యలు భారీగా నష్టం జరగలేదని గుర్తించిన ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్లో పంటకు భారీగా నష్టం అధికారులతో పరిస్థితిని సవిూక్షించిన సిఎస్ సోమేశ్ …
చైనా చేసిన తప్పును మనం చేయరాదన్న ఓవైసీ హైదరాబాద్,జూలై14(జనం సాక్షి): కుటుంబ నియంత్రణకు తాను బద్ద వ్యతిరేకినని, ఇద్దరు పిల్లల పాలసీకి తాను వ్యతిరేకమని ఎంఐఎం అధినేత, …
జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ తొలిసారి హీరోగా నటిస్చున్న చిత్రం పీప్ షో. సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై యువ ప్రతిభాశాలి క్రాంతికుమార్ సి.హెచ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ …
నందమూరీ కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ’బింబిసార’ సోషీయో ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రానికి వశిష్ఠ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే చిత్రం నుండి …
హెచ్చరికలు ఉన్నా సన్నద్దంగా లేరు ప్రభుత్వ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్ హైదరాబాద్,జూలై14(జనం సాక్షి ): భారీ వర్షాల కారణంగా గోదావరి పరివాహక ప్రాంతాలైన ఐదు జిల్లాలు ఆగమయ్యాయని పీసీసీ …
హీరోయిన్గా కెరీర్ ప్రారంభించి దాదాపు ఇరవై ఏళ్లు కావస్తోన్నా.. ఇప్పటికీ యంగ్ హీరోయిన్స్కి పోటీనిస్తూ వరుస సినిమాలతో బిజీగా ఉంటోంది నయనతార. ఇటీవల దర్శకుడు విఘ్నేష్ శివన్ను …
నిండుకుండలా హుస్సేన్ సాగర్ ఒక్క గేటు ఎత్తి దిగువకు నీటి విడుదల హైదరాబాద్,జూలై13( జనం సాక్షి): హుస్సేన్ సాగర్ నీటి మట్టం గరిష్టస్థాయికి చేరుకుంది. నగరంలో కురుస్తున్న వర్షాలతో …
హైదరాబాద్,జూలై13(జనంసాక్షి):తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ఫలితాలను విడుదల చేశారు. పాలిసెట్ ఎంపీసీ విభాగంలో 75.73 శాతం ఉత్తీర్ణత సాధించగా.. పాలిసెట్ …