జిల్లా వార్తలు

చైనాలో మోదీకి భారతీయుల ఘనస్వాగతం

` ఏడేళ్ల తర్వాత చైనాకు భారత ప్రధాని ` ఎస్‌సీవో సదస్సులో పాల్గొనేందుకు తియాంజిన్‌కు చేరుకున్న మోదీ బీజింగ్‌(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ చైనాలో అడుగుపెట్టారు. షాంఘై …

ప్రతిపక్షనేత అంటే నమోషీ ఎందుకు?

` ప్రజల తరపున సురవరం పోరాడలేదా ` పేదల కోసం తపించిన మహానేత సురవరం ` ఆయన ఆశయాలు కొనసాగించేందకు కృషి ` సురవరం సిద్ధాంతాలు ప్రజలకు …

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్‌

` కేబినెట్‌ కీలక నిర్ణయం హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అజారుద్దీన్‌ను ఎంపిక చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. గతంలో …

కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై అసెంబ్లీలో చర్చ నేడే

` ప్రకటించిన తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌(జనంసాక్షి): అసెంబ్లీ సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై రేపు నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి …

తెలంగాణ అసెంబ్లీ ప్రారంభం

` సభలో బీసీ రిజర్వేషన్‌పై చట్టసవరణ బిల్లు ` దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్‌కు అసెంబ్లీ సంతాపం ` మాగంటి గోపీనాథ్మాస్‌ లీడర్‌ అంటూ రేవంత్‌ నివాళి ` …

స్థానిక సంస్థల్లో 42శాతం బీసీ రిజర్వేషన్‌తోనే ఎన్నికలు

` రిజర్వేషన్లపై 50% పరిమితిని ఎత్తివేయాలని తెలంగాణ కేబినెట్‌ నిర్ణయం ` సెప్టెంబర్‌లోగా స్థానిక ఎన్నికల నిర్వహణకు అంగీకారం ` అసెంబ్లీ కమిటీ హాలులో సీఎం రేవంత్‌ …

యూరియా కోసం ధ‌ర్నా

          ఆగస్టు 30 (సాక్షి)హైద‌రాబాద్ : రాష్ట్రంలో యూరియా కొర‌త తీర్చాలంటూ వ్య‌వ‌సాయ శాఖ క‌మిష‌న‌ర్ కార్యాల‌యం ముందు ధ‌ర్నాకు దిగిన …

కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయ అర్చకుడి వేతన సమస్య పరిష్కారం

                భీమదేవరపల్లి, ఆగస్టు 30 (సాక్షి)హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ వీరభద్ర …

స‌చివాల‌యాన్ని ముట్ట‌డించిన బీఆర్ఎస్ నేత‌లు

          ఆగస్టు 30(జనంసాక్షి):హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి అన్న‌దాత‌ల‌కు క‌ష్టాలు మొద‌లైన సంగ‌తి తెలిసిందే. నాటి …

పెద్ద ధన్వాడలో దొరికినోళ్లను దొరికినట్టు..

గద్వాల జిల్లా (జనంసాక్షి) : రాజోలి మండలం పెద్దధన్వాడ పరిసర గ్రామాల్లో మరొకసారి భయాందోళనలు కమ్ముకున్నాయి. తుపాకీ నీడన బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాయి. ఇథనాల్‌ వ్యతిరేక పోరాట కమిటీ …