జిల్లా వార్తలు

అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది

` రేవంత్, రాహుల్ లకు గుణపాఠం చెపుదాం ` మాజీ మంత్రి కేటీఆర్ ` ఒక్క ఏడాది ఆగండి, కాంగ్రెస్ కు మిత్తితో చెల్లిద్దాం ` బీఆరఎస్ …

 మోటర్లకు మీటర్లు పెట్టం

ఉచిత్ విద్యుత్ ఇవ్వకుంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయం ` ఇస్తే మీరు పోటీచేయకుండా ఉంటారా? ` మీడియా చిట్‌చాట్‌లో బీఆరఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ` …

రాష్ట్ర ఆవిర్బావ వేడుకలను ఉదయంపూట నిర్వహించాలి

` మండుటెండల నేపథ్యంలో అధికారులచిT సీఎం రేవంత్ ఆదేశం హైదరాబాద్(జనంసాక్షి):మండుటెండల కారణంగా ఈసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవ వేడుకలను ఉదయం పూట నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ …

బడుగు బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ

* టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు అల్లాదుర్గం వెంకటేష్ బచ్చన్నపేట మే 30 ( జనం సాక్షి): తెలుగుదేశం పార్టీ ఒక్కటే బడుగు బలహీన వర్గాల …

ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే

చౌదర్ పల్లిలో ఘనంగా పౌర హక్కుల దినోత్సవం తలకొండపల్లి తహసిల్దార్ కే.రమేష్ తలకొండపల్లి మే 30 (జనంసాక్షి):  ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలందరూ సమానమే అని,అంటరానితనాన్ని నిర్మూలించేందుకు ప్రతి …

అమరవీరుల స్ఫూర్తితో జూన్ 2న రక్తదాన శిబిరం

చారిత్రాత్మక గచ్చుబావి వద్ద ఏర్పాట్లు గచ్చు బావి పరిరక్షణ కమిటీ సభ్యులు జడ్చర్ల, మే 30 (జనంసాక్షి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2వ తేదీన …

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

>వరి కొనుగోలు కేంద్రాల తనిఖీ. జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఉప్పునుంతల జనంసాక్షి : మండలంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై క్షేత్రస్థాయి పరిశీలించిన జిల్లా కలెక్టర్ …

చేతికి అందేలా వేలాడుతున్న విద్యుత్ తీగలు పట్టించుకోని విద్యుత్ అధికారులు

చేర్యాల (జనంసాక్షి) మే 30 : చేర్యాల మండలం రాంపూర్ గ్రామంలోని బండారి అంజయ్య అనే రైతు వ్యవసాయ బావి దగ్గర చేతికందేలా విద్యుత్ తీగలు వేలాడుతూ …

వివోఎల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి

గంభీరావుపేట మే 30 (జనం సాక్షి); గంభీరావుపేట మండల తెలంగాణ ఐకెపి వివోఏ జాయింట్ యాక్షన్ కమిటీ సెర్చ్ పిలుపులో భాగంగా మండల కేంద్రంలో మండల పరిషత్ …

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోమెదక్ పట్టణ పాపకు చోటు 

మెదక్ మే 30 (జనం సాక్షి): మెదక్ ప్రాంతానికి చెందిన ఐదేళ్ల చిన్నారి ఎర్ర ప్రాణ్య తండ్రి ఎర్ర ప్రసాద్ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం …