suryapet

*ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని పారామెడికల్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం

ప్రేమిస్తే ప్రాణాలు పోతున్నాయి *ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడని పారామెడికల్ విద్యార్థిని పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం – ప్రాణాపాయ స్థితిలో బాలిక వికారాబాద్ జిల్లా …

ఎస్ఎస్సి లో 10/10 సాధించిన మహమ్మద్ షమ్మీరను సన్మానించిన హ్యూమన్ రైట్స్ సభ్యులు

పదవ తరగతి మార్క్స్ జీవితానికి తొలి వెలుగు లాంటిది అధ్యక్షుడు మంగళంపల్లి హుస్సేన్ తొర్రూరు 9 అక్టోబర్ (జనంసాక్షి )   మండలం లోని చర్లపాలెం గ్రామంలో మహమ్మద్ …

దళిత జర్నలిస్టులకు దళిత బంధు ఇవ్వాలి.

తెలంగాణ మాదిగ జర్నలిస్ట్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల నాగేందర్ మాదిగ   సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): దళిత జర్నలిస్టులందరికీ ప్రభుత్వం దళిత బంధు …

ఆలేటి ఆటం ఆశ్రమం నందు బియ్యం పండ్ల పంపిణీ

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): సూర్యాపేట మున్సిపల్ ఉద్యోగి ఎస్ఎస్ఆర్ ప్రసాద్ తన తల్లి దివంగత సోమగాని కమల రమణయ్య జన్మదినం సందర్భంగా మిత్రులతో కలిసి …

శని త్రయోదశి సందర్భంగా కాల బైరవునికి ప్రత్యేక పూజలు

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): చివ్వెంల మండల పరిధిలోని ఉండ్రుగొండ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం కోటి లింగేశ్వర గంగా మల్లికార్జున గుడి సమీపంలో …

భార్య పై అనుమానం తో హత్య చేసిన వ్యక్తి ని రిమాండ్ కు తరలించిన పోలీసులు

జనం సాక్షి, చెన్న రావు పేట మండలంలో ని అమీనాబాద్ గ్రామంలో భార్యను హత్య చేసిన ఆర్ఎంపీ డాక్టర్ జన్ను నరేష్ తన బార్య జన్ను అరుణపై …

రేపు ఎల్లుండి జడ్పీ వివిధ స్థాయి సంఘ సమావేశాలు

సూర్యాపేట ప్రతినిధి ( జనంసాక్షి ): రేపు, ఎల్లుండి జడ్పీ వివిధ స్థాయి సంఘాల సమావేశాలు జిల్లా కేంద్రంలోని జడ్పీ కార్యాలయంలో జరుగనున్నట్లు జడ్పీ సీఈఓ సురేష్ …

మంత్రిని సన్మానించిన “దొంతిరి”

మేడిపల్లి – జనంసాక్షి పీర్జాదిగుడా మున్సిపల్ కార్పోరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి దసరా పండుగ సందర్భంగా కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర …

తప్పిపోయిన మూడేళ్ల బాలుడిని క్షేమంగా వాళ్ళ తల్లిదండ్రులు అప్పగించిన ఆర్టీసీ ఉద్యోగస్తులు

తప్పిపోయిన మూడేళ్ల బాలుడిని క్షేమంగా వాళ్ళ తల్లిదండ్రులు అప్పగించిన ఆర్టీసీ ఉద్యోగస్తులు కొండమల్లేపల్లి అక్టోబర్ 8 జనంసాక్షి : దేవరకొండ ఆర్టీసీ బస్ స్టేషన్ లో మిస్సింగ్ …

మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన : ఇటికాల చిరంజీవి

మోత్కూరు అక్టోబర్ 8 జనంసాక్షి : మోత్కూర్ మండల పరిధిలోని దాచారం గ్రామంలో సురారం నర్సింహ (45) అకాల మరణం చెందగా వారి పార్థివ దేహానికి పూలమాలవేసి …