suryapet

వయోవృద్ధుల సంక్షేమం కోసం కృషి చేయాలి

జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతి పద్మ సూర్యాపేట టౌన్ (జనంసాక్షి): తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం -2007పై జిల్లా మహిళ, శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ …

*తడి పొడి నీటి యాజమాన్య పద్ధతి ద్వారా వరిసాగులో అధిక లాభాలు*

సూర్యాపేట జిల్లా మేనేజర్ జి షాన్ మునగాల, సెప్టెంబర్ 19(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని నారాయణగూడెం గ్రామంలో సోమవారం గ్రామ సర్పంచ్ గోపిరెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షతన గ్రామ …

మత్స్యకారుల ఆర్థిక బలోపేతానికే ఉచిత చేప పిల్లల పంపిణీ

సూర్యాపేట (జనంసాక్షి) : మత్స్యకారుల ఆర్థిక బలోపేతానికే సీఎం కేసీఆర్ నూరు శాతం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టారని మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ …

ఆడపడుచులకు అండగా తెరాస ప్రభుత్వం

పిట్లం సెప్టెంబర్ 19( జనం సాక్షి)  తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే హన్మంత్ షిండేఅన్నారు.  మండల పరిషత్ కార్యాలయం వద్ద మండలంలోని …

మత్స్యకారుల ఆర్థిక బలోపేతానికే ఉచిత చేప పిల్లల పంపిణీ

మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ సూర్యాపేట (జనంసాక్షి) : మత్స్యకారుల ఆర్థిక బలోపేతానికే సీఎం కేసీఆర్ నూరు శాతం ఉచిత చేప పిల్లల పంపిణీ …

తోటి ఆటో డ్రైవర్ కుటుంబానికి చేయూత

రుద్రంగి సెప్టెంబర్ 19 (జనం సాక్షి) రుద్రంగి మండల కేంద్రానికి చెందిన పుల్లూరి సురేష్ అనే ట్రాలీ ఆటో డ్రైవర్ ఇటీవల గుండెపోటుతో మరణించగా నిరుపేద కుటుంబమైన …

ఉచిత బస్సు పాసులు పంపిణీ చేసిన కేఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ శరత్ కుమార్ రెడ్డి

కుల్కచర్ల, సెప్టెంబర్ 19(జనం సాక్షి): కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్ పూర్  మోడల్ స్కూల్ లో చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు ఇబ్బంది పడకూడదని,కుటుంబం మీద ఆర్థిక భారం …

మిడిమిల్స్ కార్మికుల

వేతనాలు వెంటనే చెల్లించాలని కలెక్టరేట్ ముందు ధర్నా… నిజామాబాద్ బ్యూరో,సెప్టెంబర్ 19(జనంసాక్షి); గత ఐదు నెలలుగా మిడిమిల్స్ కార్మికులకు రావాల్సిన వేతనాలు వెంటనే చెల్లించాలని అలాగే గత …

విద్యార్థులకు టై బెల్ట్ ల పంపిణీ…

కేసముద్రం సెప్టెంబర్ 19 జనం సాక్షి /మండలంలోని ఉప్పరపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల లో సోమవారము ప్రధానోపాధ్యాయులు కర్పూరపు సురేష్  ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో …

కెసిఆర్ ను గద్దె దించడమే బిజెపి పార్టీ ప్రధాన లక్ష్యం…

బిజెపి రాష్ట్ర నాయకులు,మాజీ మంత్రి బాబు మోహన్ కేసముద్రం సెప్టెంబర్ 19 జనం సాక్షి /మండలంలోని అమీనాపురం గ్రామంలో ఆదివారం రోజున  ప్రజా గోస- బీజేపీ భరోసా …