తెలంగాణ

దాల్మియా ఛార్జిషీటులో నిందితులకు సమన్లు జారీ

హైదరాబాద్‌: దాల్మియా ఛార్జిషీటులో నిందితుల సమన్లను సీబీఐ న్యాయస్థానం సీబీఐకి ఈరోజు అందజేసింది. ఈ కేసులో నిందితుడైన వైఎస్‌ జగన్‌ను వచ్చేనెల 7న కోర్టులో హాజరుపరచాలని సీబీఐకి …

క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్టు

హైదరాబాద్‌: క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను వెస్ట్‌ జోన్‌ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.150 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇద్దరు దొంగలను అరెస్టు చేసిన పోలీసులు

హైదరాబాద్‌: ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరిని పశ్చిమ మండల పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. వీరి నుంచి 4 కిలోల వెండి, రూ. 8లక్షల నగదు స్వాధీనం …

మంత్రి సారయ్యను నిలదీసిన మహిళలు

వరంగల్‌: తన సొంత నియోజకవర్గమైన వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో ఈరోజు పర్యటిస్తున్న మంత్రి బస్వరాజు సారయ్యకు వూహించిన విధంగా చుక్కెదురైంది. నియోజకవర్గంలో తాగునీరు, ఇతర సమస్యలపై మంత్రిని …

బీసీ కార్పొరేషన్లను బలోపేతం చేస్తాం

హైదరాబాద్‌,జనంసాక్షి: కొత్త కులాలను బీసీ జాబితాలో చేర్చే అంశం కమిసన్‌ చూసుకుంటుందని మంత్రి బస్వరాజు సారయ్య చెప్పారు. బీసీ కార్పోరేషన్లను బలోపేతం చేస్తామన్నారు. స్టడీ సర్కిల్‌ విద్యార్థులకు …

ప్రజల ఎజెండ మారింది:కడియం శ్రీహరి

హైదరాబాద్‌, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంతో టీఆర్‌ఎస్‌ లో చేరానని కడియం శ్రీహరి తెలిపారు. తమ చేరిక ఉద్యమానికి ఉపయోగపడుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. …

పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ : నగరంలోని సనత్‌నగర్‌ పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

సనత్‌ నగర్‌ భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, జనంసాక్షి: సనత్‌నగర్‌ పారిశ్రామిక వాడలోకి ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విజేత మెటల్‌ వర్క్‌ ఇండస్ట్రీతో షాట్‌ సర్య్కూట్‌తో మంటలు ఎగిపిపడుతున్నాయి. సనత్‌నగర్‌ …

ముఖ్యమంత్రితో కేంద్రమంత్రి సర్వే భేటీ

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఈరోజు భేటీ అయ్యారు.

కేపీహెచ్‌బీలో దొంగలు బీభత్సం

హైదరాబాద్‌, జనంసాక్షి: కూకట్‌పల్లి హౌసింగ్‌ కాలనీలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ గృహిని ఇంట్లో ఒంటరిగా ఉండగా చూసి కాళ్లు, చేతులు కట్టేసి గొంతుకోసి పరారయ్యారు. …