తెలంగాణ
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు
హైదరాబాద్: క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను వెస్ట్ జోన్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.150 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ : నగరంలోని సనత్నగర్ పారిశ్రామికవాడలోని ఓ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు.
ముఖ్యమంత్రితో కేంద్రమంత్రి సర్వే భేటీ
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డితో కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ ఈరోజు భేటీ అయ్యారు.
తాజావార్తలు
- ‘పహల్గాం’ దాడి ప్రతీకారం
- నేను జోక్యం చేసుకోకపోతే భారత్- పాక్ ఇప్పటికీ యుద్ధంలో ఉండేవి..:
- కాల్పుల విరమణలో అమెరికా ఒత్తిడి లేదు
- 42శాతం రిజర్వేషన్ కోసం ఢల్లీికి అఖిలపక్షం
- సభ సజావుగా సాగేలా సహకరించండి
- రాజస్థాన్లో విషాదం
- యూపీలో సర్కారు విద్య హుళక్కి!
- రష్యాలో ఘోర విమాన ప్రమాదం
- భారత్-బ్రిటన్ మధ్య చారిత్రక ఒప్పందం
- తెలంగాణ ఆర్థిక, సామాజిక సర్వే దేశానికే ఆదర్శం
- మరిన్ని వార్తలు