తెలంగాణ

రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం పలు ప్రాంతాల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఈ విధంగా ఉన్నాయి. అనంతపురం 40 డిగ్రీలు, హైదరాబాద్‌41 డిగ్రీలు, కాకినాడ 34, కర్నూలు …

కడియం చేరికతో తెలంగాణ వస్తుందా? : పొన్నాల

వరంగల్‌: కడియం శ్రీహరి తెరాసలో చేరినంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందా? అని మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. హన్మకొండలోని పొన్నాల నివాసంలో తెరాస నుంచి కాంగ్రెస్‌లో …

తెరాస బహిష్కృత నేత రఘునందన్‌రావు

హైదరాబాద్‌ : కేసీఆర్‌పై ఈగ వాలకుండా చూడటమే తాను చేసిన ద్రోహమా? అంటూ తెరాస నుంచి బహిష్కరణకు గురైన రఘునందన్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా తాను …

చదువుల తల్లిని దర్శించుకున్న మంత్రి కొండ్రు

ఆదిలాబాద్‌, జనంసాక్షి: మంత్రి మురళి బుధవారం ఉదయం బాసర సరస్వతి అమ్మవారిని దర్శించున్నారు. ఈ సందర్భంగా ఆయన చదువుల తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయ అధికారులు మంత్రికి …

రఘనందనరావు మీడియా సమావేశం

హైదరాబాద్‌. జనంసాక్షి: తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి సస్పెండ్‌ అయిన జిల్లా మాజీ అధ్యక్షుడు ఎం. రఘనంద్‌రావు ఈరోజు మధ్యాహ్నం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చసి వివరాలు …

కేటీపీఎన్‌లో ఒప్పంద కార్మికుల ఆందోళన

వరంగల్‌: భూపాలపల్లి కేటీపీఎన్‌లో ఒప్పంద కార్మికులు ఆందోళనలను ఉద్దృతం చేశారు. ఈ ఉదయం కేటీపీఎన్‌ ప్రధాన మార్గంలో భైఠాయించిన కార్మికులు బొగ్గు లారీలను అడ్డుకుని ఆందోళనకు దిగారు. …

ఏపీఆర్‌జేసీ హాల్‌ టికెట్లు జారీలో గందరగోళం

వరంగల్‌, జనంసాక్షి: ఏపీఆర్‌జేసీ ప్రవేశ పరీక్ష హాల్‌టిక్కెట్ల జారీలో గందరగోళం నెలకొంది. హన్మకొండ డాఫోడిల్‌ పాఠశాల పరీక్ష కేంద్రం పేరుతో జారీ అయిన హాల్‌ టిక్కెట్లలో ఒకే …

బన్‌భవన్‌ ఎదుట ఆందోళన

హైదరాబాద్‌ : ఆర్టీసీ బన్‌భవన్‌ ఎదుట తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెంచిన విద్యార్థుల బన్‌పాన్‌ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వానికి …

బస్‌పాస్‌ ధరలు తగ్గించాలని బస్‌భవన్‌ వద్ద ధర్నా

హైదరాబాద్‌, ఆర్టీసీ బస్‌భవన్‌ ఎదుట తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ కార్యకర్తలు ధర్నాకు దిగారు. పెంచిన విద్యార్థుల బస్‌పాస్‌ ధరలను వెంటనే తగ్గించాలని టీఆర్‌ఎల్‌డీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

నవవధువు ఆత్మహత్య, బంధువుల ఆందోళన

మహబూబ్‌నగర్‌, జనంసాక్షి: జిల్లాలోని థరూర్‌ మండల అల్లపాడులో రాణి అనే నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. అయితే వరట్నం వేధింపుల కారణంగానే రాణి చనిపోయిందంటా బంధువులు ఆందోళనకు …