తెలంగాణ

హెచ్‌ఆర్సీని ఆశ్రయించిన ఓ కుటుంబం

హైదరాబాద్‌, జనంసాక్షి: మారేడుపల్లికి చెందిన ఓ కుటుంబం మానవ హక్కుల కమీషన్‌(హెచ్‌ఆర్సీ)ను ఆశ్రయించారు. ఆత్మహత్య చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని హెచ్‌ఆర్సీకి చేసింది. స్థానిక పోలీసులు తమను వేధిస్తున్నారంటూ …

20 లక్షల విలువైన బంగారు నగల చోరి

హైదరాబాద్‌, జనంసాక్షి: బోయిన్‌పల్లి జుపిటర్‌ కాలనీలో మంగళవారం భారీ చోరి జరిగింది. కాలనీలో రెండు నివాసాల్లో గుర్తు తెలియని దుండగులు చొరబడి రూ. 20 లక్షల విలువైన …

‘మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు’

హైదరాబాద్‌, జనంసాక్షి: మూడు దశల్లో పంచాయితీ ఎన్నికలు నిర్వహింస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. పంచాయితీ ఎన్నికలను పార్టీరహితంగా నిర్వహితంగా నిర్వహిస్తామని చెప్పారు. 2011 జనాభా …

పామాయిల్‌ పరిశ్రమలో అవకతవకలపై విచారణ

అశ్వారావు పేట: ఖమ్మం జిల్లా అశ్వారావు పేట పామాయిల్‌ పరిశ్రమలో ఏపీ ఆయిల్‌ ఫెడ్‌ సీనియర్‌ మేనేజర్‌ రమేశ్‌చంద్ర విచారణ చేపట్టారు. పరిశ్రమలో జరుగుతున్న నిర్మహించారు. ఈ …

ఈనెల 17న ఐ-సెట్‌

వరంగల్‌: ఈ నెల 17న ఐ-సెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు కాకతీయ విశ్వవిద్యాయం (కేయూ) వీసీ వెంకటరత్నం పేర్కొన్నారు. లక్ష 39వేల మంది హజరవనున్న ఈ పరీక్షకు రాష్ట్ర …

ఏసీబీకి చిక్కిన అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి

వరంగల్‌ : రూ.30 వేలు లంచం తీసుకుంటూ అగ్నిమాపక శాఖ ప్రాంతీయ అధికారి రవీందర్‌ రెడ్డి ఏసీబీకి చిక్కారు. ఓ ప్రైవేటు అసుపత్రికి ఎన్‌ఓసీ ఇచ్చేందుకు అధికారి …

ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో సంబరాలు

హైదారాబాద్‌: పార్లమెంట్‌లో ఎన్టీఆర్‌ విగ్రహవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టిన నేపథ్యంలో ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ లో నేతలు సంబరాలు జరుపుకున్నారు. ఎన్టీఆర్‌ విగ్రహనికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. …

జేఈఈ(మెయిన్‌) ఫలితాలు విడుదల

హైదారాబాద్‌: జేఈఈ(మెయిన్‌) పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల ద్వారా విద్యార్థులు సాధించిన మార్కులను వెల్లడించారు. ర్యాంక్‌ల ఖరారులో ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఇవ్వాల్సి ఉంది. దీంతో జులై …

19న ఐసెట్‌ ప్రాథమిక కీ విడుదల

హైదరాబాద్‌, జనంసాక్షి: ఎంబీఏ, ఎంసీఏ పరీక్షలను నిర్వహించే ఐసెట్‌-2013పరీక్ష ప్రాథమిక ‘కీ’ ని ఈనెల 19న విడుదలు చేయనున్నారు. ఈనెల 31న ఐసెట్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. …

బోయిన్‌పల్లిలో వరుస దొంగతనాలు

సికింద్రాబాద్‌, జనంసాక్షి: బోయిన్‌పల్లిలో వరుస దొంగతనాలు జరిగాయి. దొంగలు రెండు ఇళ్లలోకి చొరబడి బంగారు ఆభరణాలు,నగదు దోచుకువెళ్లారు. 30 లక్షల రూపాయల విలువైన ఆభరణాలు చోరీ చేశారు.