తెలంగాణ

కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు పలికారు : బొత్స

హైదరాబాద్‌ : అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్‌కు కర్ణాటకలో ప్రజలు మద్దతు పలికారని పీసీసీ అధినేత బొత్స సత్యనారాయణ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్‌ …

అదంతా మీడియా అసంతృప్తి : ఆనం

హైదరాబాద్‌ : ప్రభుత్వ విధానలపై మంత్రుల్లో అసంతృప్తి ఉందన్న దానిపై ఆర్థిక మంత్రి అనం రామనారాయణరెడ్డి స్పందించారు. అదంతా మీడియా అసంతృప్తి రాగమని అన్నారు. ఎక్కడో ఏదో …

బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

రంగారెడ్డి, జనంసాక్షి: పురుగుల మందు తాగి బీటెక్‌ విద్యార్థి సతీష్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన గండి చెరువు గుట్ట ప్రాంతంలో చోటు చేసుకుంది. మృతుడి వివరాలు …

గృహ నిర్మాణ నిధులు పెంపు

హైదరాబాద్‌, జనంసాక్షి గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణానికి ఇచ్చే నిధులు 70 వేల రూపాయల వరకు పెంచినట్లు మంత్రి ఉత్తమ కుమార్‌ రెడ్డి చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో …

అమ్మహస్తం పథకం అమలుపై సమీక్ష

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌ రెడ్డి సచివాలయంలో ఉన్నత స్థాయి అధికారులతో అమ్మహస్తం పథకం అమలును సమీక్షించారు. ఒక నెల అమహస్తం సరుకులు డీలర్‌ వద్ద ముందస్తుగా …

‘మంత్రి వకాల్తా పుచ్చుకోవడం దారుణం’

హైదరాబాద్‌, జనంసాక్షి: మనీ ల్యాండరింగ్‌ విషయంలో సమగ్ర దర్యాప్తు జరపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ విషయంలో ఓబాధ్యత గల మంత్రి …

ఆగస్ట్‌ చివరి వారంలో మున్సిపల్‌ ఎన్నికలు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఆగస్ట్‌ చివరివారంలో మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌ రెడ్డి తెలిపారు. 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామని ఆయన …

రాష్ట్రంలో ఉష్ణ్రగ్రతల వివరాలు

హైదరాబాద్‌, జనంసాక్షి: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. రానున్న మూడురోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఈ దిగువ తెలిపిన …

గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదారాబాద్‌: గృహ నిర్మాణశాఖపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హౌసింగ్‌ స్కీం కింద బీసీ, ఓసీలకు యూనిట్‌ కాస్ట్‌ను రూ.70 వేలకు పెంచాలని …

‘నెలాఖరులోగా గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తాం’

హైదారాబాద్‌: ఈ నెలాఖరులోగా రాష్ట్ర ఎన్నికల సంఘానికి గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇస్తామని పంచాయతీ రాజ్‌ శాఖ కమిషనర్‌ రాంగోపాల్‌ తెలిపారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈసీకి …