తెలంగాణ

కేటీపీఎస్‌ 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం

ఖమ్మం: కేటీపీఎన్‌ 5వ యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 120 మెగావాట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఘనంగా దామోదరం సంజీవయ్య వర్ధంతి

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతిని పీసీసీ ఘనంగా నిర్వహించింది. నాంపెల్లి పబ్లిక్‌ గార్డెన్‌ ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి పీసీసీ అధినేత బొత్స పూలమాల …

కార్పోరేట్‌ వ్యవసాయం రైతుల్ని కూలీలుగా మారుస్తోంది. -రాఘవులు

గాంధీచౌక్‌(ఖమ్మం): కార్పొరేట్‌ వ్యవసాయం రైతుల్ని కూలీలుగా మారుస్తోందని దీన్ని తమపార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. సీపీఎం జిల్లా కార్యాలయంలో జరిగిన …

స్థాయీసంఘాల సమావేశం

హైదరాబాద్‌: అసెంబ్లీ కమిటీ హాల్‌లో పట్టణాభివృద్ధి. మనవనరుల అభివృద్ధి స్థాయీ సంఘాల సమావేశం ప్రారంభమైంది. బడ్జేట్‌ పద్దులపై నేతలు సమీక్షిస్తున్నారు.

నేత కార్మికుడి మృతి

సిరిసిల్ల: కరీంనగర్‌ జిల్లా సిరిసిల్లలో అప్పులబాధతో ప్రభాకర్‌ అనే నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మృతదేహంతో బస్టాండ్‌లోని నేతన్న విగ్రహం వద్ద మరమగ్గాల కార్మికులు ధర్నా …

తెలంగాణలో నమోదైన ఉష్ణోగ్రతలు

హైదరాబాద్‌, జనంసాక్షి: తెలంగాణ వ్యాప్తంగా ఎండలు భగభగమండుతున్నాయి. భానుడి ప్రతాపానికి జనాలు బయటకు రావడం లేదు. రోడ్లన్ని నిర్మానుష్యంగా మారాయి. నిజామాబాద్‌లో అత్యధికంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత …

సీబీఐ న్యాయస్థానంలో విజయసాయిరెడ్డికి ఎదురుదెబ్బ

హైదరాబాద్‌, జనంసాక్షి: రాంకీ, పెట్టుబడుల స్వీకరణ ఛార్జిషీట్లలో అభియోగాల నమోదు వాయిదాకు సీబీఐ కోర్టు నిరాకరించింది. అభియోగాల నమోదును వాయిదా వేయాలని అభ్యర్థించిన విజయసాయిరెడ్డి పిటిషన్లను కోర్టు …

‘అమ్మా నీకే అంకితం’ ప్రత్యేక గీతాన్ని ఆవిష్కరించిన దాసరి

హైదరాబాద్‌, జనంసాక్షి: ‘అమ్మా నీకే అంకితం’ అనే ప్రత్యేక వీడియో గీతాన్ని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు నగరంలోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఆవిష్కరించారు. ఈ నెల 12న …

నిర్వాసితుల ధర్నా

ఆసిఫాబాద్‌ పట్టణం : మండలంలోని చిర్రకుంట, తుంపల్లి గ్రామాల మధ్య పులిఒర్రెపై నిర్మిస్తున్న చెరువులో భూములు కోల్పోయిన వారికి మరోచోట భూములను చూపాలంటూ నిర్వాసితులు ధర్నా చేపట్టారు. …

రాష్ట్రంలో భానుడి భగభగ

హైదరాబాద్‌, రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నారు. భానుడి భగభగకు ప్రజలు జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటకు వచ్చేందుకు జనాలు భయపడుతున్నారు. కడప, నిజామాబాద్‌లలో 43 డిగ్రీలు, ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌, …