తెలంగాణ

నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెదేపా నాయకులు కలెక్టర్‌కు వినతి అందించారు

వరంగల్‌: జిల్లాలో వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని తెదేపా ఎమ్మెల్యేలు కలెక్టర్‌కు ఈ ఉదయం వినతిపత్రం అందించారు. నష్టపోయిన వరి రైతులకు ఎకరానికి రూ.25 …

దుండగులు చేత యాసిడ్‌కు గురైన ఓమహిళ

రంగారెడ్డి: పెద్దేముల్‌ మండలం జనగాంలో ఓ మహిళపై దుండగులు యాసిడ్‌ దాడి చేసి పారిపోయారు. తీవ్రంగా గాయపడిన ఆ మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు …

మెగా పుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు ఏర్పాటుచేయండి అని సీఎంను కోరారు

హైదరాబాద్‌: వ్యవసాయ అనుబంధ రంగాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కేంద్రమంత్రి శరద్‌పవార్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో మెగా పుడ్‌ ప్రాసెసింగ్‌ పార్కు ఏర్పాటు చేయాలని …

లేగదూడపై చిరుత దాడిచేయడంతో గ్రామస్థులు ఆందోళనకు లోనైనారు

గుమ్మడిదల: మెదక్‌ జిల్లా గుమ్మడిదల అటవీ సెక్షన్‌ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తున్నట్లు  తెలిపారు. బొంతపల్లి గ్రామానికి చెందిన సత్తారపు వీరస్వామికి చెందిన కొట్టం …

ట్రాక్టర్‌ ఢీకొని ముగ్గురి మృతి వల్ల ధర్నా చేసిన గ్రామస్థులు

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా దోమకొండ మండలం జనగామ వద్ద ట్రాక్టర్‌ ఢీకొని ముగ్గురు వ్యక్తులు మరణించారు. సమాచారం ఇవ్వకుండా శవపంచనామా నిర్వహించినందుకు గ్రామస్థులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. …

మహిళల పట్ల జరిగే దారుణాలపై మార్పు రావాలన్న ప్రధాని

ఢిల్లీ: దేశంలో మహిళల భద్రత ఇప్పటికీ సమస్యగానే ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. ఆలోచనాధోరణిలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. సమాజంలో మహిళలపట్ల దారుణాలపై అందరూ కలసికట్టుగా పనిచేయాల్సిన …

తెరాసలో చేరిన రమణాచారి

హైదరాబాద్‌: విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రమణాచారి ఈరోజు ఉదయం తెరాస అధినేత కేసీఆర్‌ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.

బిపామీ కంపెనీల ద్యారా నల్లధనాన్ని, తెల్లధనంగా మార్చాలన్న ప్రభాకర్‌

హైదరాబాద్‌: ఉత్తరాఖండ్‌లోని పవర్‌ ప్రాజెక్టులో షర్మిల, బ్రదర్‌ అనిల్‌కు వాటాలున్నాయని భాజపా నేత ఎస్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ ఆరోపించారు. విదేశాల్లో బినామీ కంపెనీల ద్వారా నల్లధనాన్ని ,తెల్లధనంగా మార్చారని …

టాంజానియాలో ఒక వ్యక్తి మృతి

గుంటూరు జిల్లా: గుంటూరు జిల్లాకు చెందిన ఒక వ్యక్తి టాంజానియాలోని దారుస్సలాంలో మృతి చెందాడు. దుగ్గిరాల మండలం శృంగవరపు పాడుకు చెందిన తాళ్లూరి శ్రీనివాసరావు మృతికి టాంజానియాలోని …

దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న చీఫ్‌ వివ్‌ గండ్ర

శాయంపేట: వరంగల్‌ జిల్లా శాయంపేట మండలంలో నిన్న మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటలను ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి పరిశీలించారు. దుంపల రంగారెడ్డి …

తాజావార్తలు