తెలంగాణ

చరిత్ర గర్వించే విధంగా పనిచేస్తా :సినీనటుడు శ్రీహరి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25:తను రాజకీయాల్లోకి వస్తే చరిత్ర గర్వించే విధంగా పనిచేస్తానని సినీనటుడు శ్రీహరి అన్నారు.కొద్దిసేపు మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తానని …

బ్రహ్మణి స్టీల్స్‌కు భూ కేటాయింపులు రద్దు చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25:కడప జిల్లాలోని బ్రహ్మణి స్టీల్స్‌కు సంబంధించిన భూ కేటాయింపులను రద్దు చేసిన బుధవారం ప్రభుత్వం ప్రకటించింది.బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన 10వేల 766 ఎకరాలను రద్దు చేస్తున్న …

సరిహద్దులో చైనా సైన్యం తాజా ఉల్లంఘనలు

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25: భారత సరిహద్దులను చైనా సైన్యం తాజాగా ఉల్లంఘించింది.చైనాకు చెందిన ఓ హెలికాఫ్టర్‌ భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చినట్లు తెలుస్తోంది.మరోవైపు మే 9న కేంద్ర మంత్రి సల్మాన్‌ఖుర్జీద్‌ …

నేడు రామాలయం తలుపులు మూసివేత

భద్రాచలం జనంసాక్షి:చంద్రగ్రహణం సందర్బంగా భధ్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్ధానం తలుపులను గురువారం రాత్రి 7:30నుంచి శుక్రవారంతెల్లవాజామున 4:30 గంటల వరకు మూసివెయనున్నట్లుగా ఆలయ ఈఓ ఎం.రఘునాధ్‌, ప్రదాన …

పకడ్బందీగా ఎంసెట్‌ నిర్వహించాలి

కేయూక్యాంపస్‌ జనంసాక్షి : రాష్ట్ర వ్యాప్తంగా మే10న జరగనున్న ఎంసెట్‌ పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని, ఇందుకోసం చీఫ్‌ సూపరింటెండెంట్లు, పరీశీలకులు జాగ్రత్తగా వ్యవహరించాలని ఎంసెట్‌ కన్వీనర్‌ ఎంసెట్‌ …

కుమారుడిని చంపిన కేసులో తండ్రి అరెస్టు

ధర్మసాగర్‌, జనంసాక్షి:కుమారుడ్ని చంపిన కేసులో నిందితుడైన తండిని బుదవారం అరెస్టు చేశామని ధర్మసాగర్‌ సీఐ పి.శ్రీనివాస్‌ తెలిపారు. సీఐతెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మసాగర్‌ మండలం ఎలుకుర్తి …

మరో ఏడుగురిని పట్టుకున్న గార్డులు

కాశిబుగ్గ, జనంసాక్షి: వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌లోని మిర్చి యార్డులో చిల్లర దొంగతనాల దందా కొనసాగుతూనే ఉంది. అటు చిల్లర కూలీలు, ఇటు హమాలీ, దడువాయి, గుమస్తాలు ఇష్టమొచ్చిన …

392 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌, జనంసాక్షి: హైదరాబాద్‌లో 392 హోంగార్డు పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తులు ఈ నెల 29 నుంచి స్వీకరిస్తారు.

29న ప్రభుత్వానికి టాస్కపోర్స్‌ నివేదిక

హైదరాబాద్‌;ఇంజనీరింగ్‌ కాలేజీలపై ఏర్పడిన  టాస్క్‌పోర్స్‌ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.ఈ నెల 29 టాస్క్‌పోర్స్‌ కమిటీ నివేదిక సమర్పింయనుందని సాంకేతిక విధ్యాశాఖ కమీషనర్‌ అజయ్‌జైన్‌ తెలిపారు.ఈ నివేదిక …

కపీహెచ్‌బీలో హోటల్లో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌;నగరంలో జరుగుతోన్న వరుస అగ్ని ప్రమాదాలతో నగర ప్రజలే బెంబేలెత్తిపోతున్నారు. కెపీహెచ్‌బీలోని స్వాగత్‌ హోటల్లో ఇవాళ ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు …