తెలంగాణ

‘పెట్రో’ ఊరట

ఆదిలాబాద్‌ జనం సాక్షి:ప్రజలకు ఊరట లబించింది. లీటర్‌కు రూ.3 తగ్గిస్తూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఇవి అమలులోకి  వచ్చింది. ఆదిలాబాద్‌లో ప్రస్తుతం …

వికలాంగురాలిపై అత్యాచారం

సికింద్రాబాద్‌: ఆల్వాల్‌లో  ఒక వికలాంగురాలిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నాగరాజు, నరసింహ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

సిఎం దళిత ద్రోహి, రాబంధు:శంకరరావు

హైదారాబాద్‌: రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తోందని మాజి మంత్రి శంకరరావు ఆరోపించారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. సిఎం దళిత ద్రోహి, రాంబందు అని …

కేపీహెచ్‌బీలో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా అరెస్ట్‌

హైదారాబాద్‌: ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను  కేపీహెచ్‌బీ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. వారి వద్ద మూడు లాప్‌టాప్‌లు, పది …

పాతకక్షలతో యువకుడిపై దాడి

వరంగల్‌: వరంగల్‌ జిల్లాలో దారుణం జరిగింది. శాయంపేట మండల కేంద్ర మాదారిపేటలో పాతకక్షలతో  కొమ్ముల సతీష్‌ అనే ప్రధాన నిందితుడు. దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడు వరంగల్‌ …

కాంగ్రెస్‌ సర్కార్‌కు నూకలు చెల్లాయి:నారయణ

హైదారాబాద్‌: ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వనికి నూకలు చెల్లాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారయణ అన్నారు. రాష్ట్రంలో కిరణ్‌కుమార్‌ రెడ్డి విద్యుత్‌ ఛార్జీలతో పేద …

ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు చంద్రబాబు

హైదారాబాద్‌: ఆరు నెలల తరువాత పార్టీ కార్యాలయంలోకి అడుగుపెట్టిన టీడీపీ అధ్యక్షడు చంద్రబాబునాయుడుకు పార్టీనేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా పార్టీ కార్యాలయంలో జరిగిన …

క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

హైదరాబాద్‌ : నగరంలో క్రికెట్‌ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను కేపీహెచ్‌బీ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మూడు ల్యాప్‌టాప్‌లు , 10 సెల్‌ఫోన్‌లు, రూ.6 …

ఐపీఎల్‌లో ఈరోజు మ్యాచ్‌లు

హైదరాబాద్‌, జనంసాక్షి: ఐపీఎల్‌-6లో భాగంగా నేడు హైదరాబాద్‌- ముంబయి జట్ల మ్యాచ్‌ హైదరాబాద్‌ వేదికగా సాయంత్రం నాలుగు గంటలకు జరగనుంది. రాత్రి ఎనిమిది గంటలకు రాయ్‌పూర్‌ వేదికగా …

కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలో దారుణం

కరీంనగర్‌, జనంసాక్షి: జిల్లాలోని జమ్మికుంటలో దారుణం జరిగింది. కూతురిపై తండ్రి అత్యాచారం జరిగిన ఘటన చోటు చేసుకుంది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న …