తెలంగాణ

శాస్త్ర సాంకేతిక పరిఙ్ఞానం సామాన్య ప్రజలకు అందాలి:మంత్రి పొన్నాల

హైదరాబాద్‌, నవంబర్‌ 22:మారుతున్న కాలానుగుణంగా శాస్త్ర సాంకేతిక పరిఙ్ఞానం సామాన్య ప్రజలకు అందించాలని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. గురువారం హెచ్‌ఐసిసిలో జరిగిన …

నీలం తుఫాను ప్రాథమిక నష్టం అంచనా రూ.1710 కోట్లు

పూర్తి నివేదిక అందిన వెంటనే కేంద్రానికి పంపుతాం ఆర్థిక మంత్రి ఆనం రామనారయణ రెడ్డి హైదరాబాద్‌, నవంబర్‌21: ఇటీవల రాష్ట్రంలో సంభవించిన నీలం తుఫాను వల్ల 1710 …

ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలుకు చర్యలు : జెసి

నల్గొండ, నవంబర్‌ 21 (జనంసాక్షి): ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో అమలు పరచడానికి అన్ని రకాల చర్యలు చేపడుతున్నట్టు జాయింట్‌ కలెక్టర్‌ హరిజవహర్‌లాల్‌ తెలిపారు. బుధవారం నాడు తన …

ఫ్రంట్‌ ఏర్పాటు వార్తలు అవాస్తవం:కెకె

హైద్రాబాద్‌: పార్టీలకతీతంగా తెలంగాణకోసం పోరాడుతామని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత కె.కేశవరావు చెప్పారు. ఈ మధ్యాహ్నం ఆయన టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కెసిఆర్‌ను ఆయన నివాసంలో కలిశారు. అనంతరం …

తెలంగాణవాదులకు టీఆర్‌ఎస్‌ వేదిక:కేటీఆర్‌

హైద్రాబాద్‌: తెలంగాణవాదులందరికీ టీఆర్‌ఎస్‌ వేదిక అని టీఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. ఇవాళ ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడే …

ఐక్యంగా ఉంటేనే తెలంగాణ:కేకే

హైద్రాబాద్‌: తెలంగాణ నాయకులంతా ఒకటిగా ఉంటేనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమని తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ, సీనియర్‌ నేత కెకె అన్నారు. ఇవాళ ఆయన తన నివాసంలో మంత్రి …

610 జీవో అమలుకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్‌: 610 జీవో హైకోర్టు సమర్దించింది. ప్రభుత్వోద్యుగుల భర్తీలో 610 జీవోను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. టీచర్ల బదిలీ, నియామకాల్లో ఇప్పటి నుంచే …

ఎఫ్‌డీఐలపై కేంద్రాన్ని నిలదీస్తాం : రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: సుప్రీంకోర్టులో జగన్‌కు బెయిల్‌ రావాలంటే కనీసం మూడు, నాలుగేళ్లు పడుతుందని తెదేపా నేత రేవంత్‌రెడ్డి అన్నారు. రాబోయే పార్లమెంట్‌ సమావేశాల్లో  ఎఫ్‌డీఐలపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పారు. …

వైయస్‌ జగన్‌ పార్టీలోకి న్యూస్‌ రీడర్‌ రాణీ రుద్రమ

హైదరాబాద్‌: వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో న్యూస్‌ రీడర్‌ రాణీ రుద్రమ ఆదివారం చేరారు. నర్సంపేట టిక్కెట్‌ ఆశించి తాను  పార్టీలో చేరడం లేదని రాణీ రుద్రమ ఈ …

సిర్పూరు ఎమ్మెల్యేకు మాతృ వియోగం

కాగాజ్‌నగర్‌: ఆదిలాబాద్‌ జిల్లా సిర్పూరు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య తల్లి రాజమ్మ(80) అనారోగ్యంతో మృతి చెందారు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ నిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న …

తాజావార్తలు