తెలంగాణ

సీఎంతో భేటీఅయిన ఉపముఖ్యమంత్రి,మంత్రులు

హైదరాబాద్‌, జనంసాక్షి: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో క్యాంపు కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు డీకే అరుణ, రఘువీరారెడ్డి, గీతారెడ్డి భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై ఈ …

కాంగ్రెస్‌ రాజ్యాంగబద్ధ సంస్ధలను బలహీనం చేస్తోంది: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక ప్రయోజనాల కోసం రాజ్యాంగబద్ధ సంస్థలను బలహీనం చేస్తోందని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు ఆరోపించారు. జేపీసీ నుంచి విపక్ష సభ్యలను …

హైటెక్‌సిటీ వద్ద లభ్యమైన అనుమానాస్పద సూట్‌కేసు

హైదరాబాద్‌, జనంసాక్షి: హైటెక్‌సిటీ మైండ్‌స్పేస్‌ వద్ద ఈ ఉదయం ఓ అనుమానస్పద సూట్‌కేసును స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు.

భద్రాచలం ఆలయంలో ముత్యాల తలంబ్రాలు విక్రయం

ఖమ్మం, జనంసాక్షి: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం రాములవారి ఆలయంలో ముత్యాల తలంబ్రాల విక్రయాన్ని అధికారులు చేపట్టారు. ఒక్క ముత్యం ఉన్న తలంబ్రాల ప్యాకెట్‌ ధర రూ. 5, …

మెదక్‌ ప్రభుత్వాసుపత్రిలో పసికందు మృతి

నారాయణ్‌ఖేడ్‌, మెదక్‌ జిల్లా నారాయణఖేడ్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ పసికందు మృతి చెందింది. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే పసికందు మృతికి కారణమంటూ బంధువులు ఆందోళనకు దిగి పోలీసులకు …

ఉద్రిక్తత పరిస్థితులకు దారి తీసిన అక్రమ నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్‌, మణికొండలో మరోసారి చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమం ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. పంచాయితీ అధికారులను, సిబ్బందిని స్థానికులు ఆడ్డుకొని ఆందోళనకు దిగారు. నిర్మాణాలు …

సీఎం దళిత బంధు కాదు..దళిత ద్రోహి:రాఘవులు

హైదరాబాద్‌,ఏప్రిల్‌25: దళితుల కోసం అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నానని చెబుతున్న సీఎం కిరణ్‌ దళిత ద్రోహి అని సీపీఐ కార్యకర్త రాఘవులు తెలిపారు.బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ …

బీజేపీతోనే తెలంగాణ సాధ్యం

వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచే పోటీ చేస్తా :నాగం హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25: తెలంగాణ కోసం ప్రజలు ఎన్ని పోరాటాలు చేసిన ఈ కాంగ్రెస్‌ ప్రభుత్వంతో అది సాధ్యం …

చరిత్ర గర్వించే విధంగా పనిచేస్తా :సినీనటుడు శ్రీహరి

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25:తను రాజకీయాల్లోకి వస్తే చరిత్ర గర్వించే విధంగా పనిచేస్తానని సినీనటుడు శ్రీహరి అన్నారు.కొద్దిసేపు మీడియాతో మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోసం పూర్తి స్థాయిలో పనిచేస్తానని …

బ్రహ్మణి స్టీల్స్‌కు భూ కేటాయింపులు రద్దు చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌,ఏప్రిల్‌ 25:కడప జిల్లాలోని బ్రహ్మణి స్టీల్స్‌కు సంబంధించిన భూ కేటాయింపులను రద్దు చేసిన బుధవారం ప్రభుత్వం ప్రకటించింది.బ్రహ్మణి స్టీల్స్‌కు కేటాయించిన 10వేల 766 ఎకరాలను రద్దు చేస్తున్న …