గ్రంథాలయంలో అగ్నిప్రమాదం
సదాశివపేట, జనంసాక్షి: మెదక్ జిల్లా సదాశివపేటలోని గ్రంథాలయంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రంథాలయంలోని విలువైన పుస్తకాలు మంటల్లో కాలిబూడిదయ్యాయి.
సదాశివపేట, జనంసాక్షి: మెదక్ జిల్లా సదాశివపేటలోని గ్రంథాలయంలో గురువారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రంథాలయంలోని విలువైన పుస్తకాలు మంటల్లో కాలిబూడిదయ్యాయి.