ముఖ్యాంశాలు

ఇంకా వలసలు పెరిగే అవకాశం ఉందట. అన్ని కలిపి ప్రకటిస్తారు కాబోలు !

శంకర్రావుపై ఖాకీల జులుం .. నిరసనలకు తలొగ్గిన సర్కార్‌

విచారణకు ఆదేశం హైదరాబాద్‌, ఫిబ్రవరి1 (జనంసాక్షి) : శంకర్‌రావుపై పోలీసుల జులుం, తదనంతర పరిణాలమాలతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆయన అరెస్టు సమయంలో పోలీసులు వ్యహరించిన …

వర్మ కమిషన్‌ సిఫార్సులపై ఆర్డినెన్స్‌

క్రూరనేరాలకు యావజ్జీవ ఖైదు అత్యాచారానికి 20 ఏళ్లు కారాగారం అసభ్య ప్రవర్తనకు గరిష్టంగా మూడేళ్ల జైలు న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 1 (జనంసాక్షి) :మహిళలపై హింస, అత్యాచార …

తెలంగాణపై ఈ నెల 20న చర్చిస్తాం

వాయలర్‌ రవి న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (జనంసాక్షి): తెలంగాణపై ఈ నెల 20న అంతాకలిసి మరోసారి చర్చిస్తామని కేంద్రమంత్రి, రాష్ట్ర వ్యవహారాల ప్రత్యేక పరిశీలకుడు వయలార్‌ రవి …

తొమ్మిది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల బహిష్కరణ

రైతుల ‘సహకారం ‘ మాకే లభించింది : బొత్స హైదరాబాద్‌, ఫిబ్రవరి1 (జనంసాక్షి) : గోడదూకి జగన్‌ వైపు వెళ్లే ఎమ్మెల్యేల దూకుడుకు పిసిసి ముకుతాడు వేయబోతోంది. …

ఎట్టకేలకు లోక్‌పాల్‌ బిల్లుకు కేబినెట్‌ ఆమోదం

14 సవరణలు.. లోక్‌పాల్‌ పరిధిలోకి సీబీఐ న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి): ఎట్టకేలకు కొత్త లోక్‌పాల్‌ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్‌ గురువారంనాడు ఆమోదం తెలిపింది. 14సవరణలతో …

అమానవీయంగా శంకర్రావు అరెస్టు

తీవ్ర అస్వస్థత .. ఆస్పత్రికి తరలింపు హైదరాబాద్‌, జనవరి 31 (జనంసాక్షి) : మాజీ మంత్రి, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే శంకర్రా వును పోలీసులు గురువారం అమానవీయంగా అరెస్టు …

న్యాయమడిగితే నేరమట !

ఉద్యమ దిగ్గజాలు కోదండరామ్‌, కేసీఆర్‌లకు కోర్టునోటీసులు విశాఖపట్నం, జనవరి 31 (జనంసాక్షి): టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ కోదండరాంలకు విశాఖ జిల్లా లోక్‌ …

ఆర్థిక సంస్కరణల ద్వారానే పేదరిక నిర్మూలన

ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ న్యూఢిల్లీ, జనవరి 31 (జనంసాక్షి) : ఆర్థిక సంస్కరణల అమలుతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. గురువారం ఢిల్లీలో నిర్వహించిన సమగ్రాభివృద్ధి …

తెలంగాణ కోసం బీటెక్‌, డిగ్రీ విద్యార్థుల ఆత్మబలిదానం

ఆజాద్‌ కూతలకు కలతచెంది తెలంగాణ కోసం బీటెక్‌, డిగ్రీ విద్యార్థుల ఆత్మబలిదానం హైదరాబాద్‌ /బీమదేవరపల్లి (జనంసాక్షి): తెలంగాణపై ఆజాద్‌ వ్యాఖ్యలకు కలత చెందిన ఇద్దరు విద్యార్థులు బుధవారం …