ముఖ్యాంశాలు

అన్నా నేతృత్వంలో కొత్త వేదిక

‘జనతంత్ర మోర్చా’ ఆవిర్భావం పాట్నా : గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, రాజ్యంగ పరమైన సంస్థల స్వయం వికాసం, అవినీతి అంతమే లక్ష్యంగా జనతంత్ర మోర్చా ఏర్పాటు …

జాతిపితకు రాజ్‌ఘాట్‌లో ఘన నివాళి

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి 30,జనంసాక్షి : మహాత్మా గాంధీ 65వ వర్థంతి సందర్భంగా భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జి రాజ్‌ఘాట్‌లో నివాళులర్పించారు. గాంధీ మహాత్ముని సమాధిపై పుష్పగు చ్చాలు ఉంచారు. …

తెలంగాణపై కాంగ్రెస్‌ పెద్దల తలోమాట

తెలంగాణకు కట్టుబడి ఉన్నాం : చాకో మూడు ప్రాంతాలను ఒప్పించాలి : ఆజాద్‌ ఇంకొంచెం సమయం కావాలి : షిండే న్యూఢిల్లీ, జనవరి 30 (జనంసాక్షి) : …

గుదిబండగా మారిన రాజోలిబండ

ఆయకట్టుకు కన్నీరే యేటా తగ్గుతున్న సాగు విస్తీర్ణం సీమాంధ్ర సర్కారు వివక్షకు నిదర్శనం మహబూబ్‌నగర్‌, జనవరి 29 (జనంసాక్షి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత వెనుకబడిన, అత్యల్ప …

ఆర్‌బీఐ నూతన ద్రవ్యపరపతి విధానం

కీలక వడ్డీ రేట్లు తగ్గింపు : దువ్వూరి ముంబయి, జనవరి 29 (జనంసాక్షి): రిజర్వ్‌ బ్యాంకు అఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మంగళవారం నాడు ద్రవ్య పరపతి విధానాన్ని …

కర్ణాటకను ముదురుతున్న సంక్షోభం

13మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు బెంగళూర్‌,జనవరి29 (జనంసాక్షి) : కర్ణాటక బిజెపిలు గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న సంక్షోభం ఇంకా వీడలేదు. తాజాగా 13మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు …

అవి ఆత్మబలిదానాలు కావు

కాంగ్రెస్‌ హత్యలే : నాగం హైదరాబాద్‌, జనవరి 29 (జనంసాక్షి): ఆత్మబలిదానాలతో తెలంగాణ రాదని తేలిపోయిందని రాష్ట్ర ఏర్పాటు కోసం రాజీలేని పోరాటం చేయాలని మాజీ మంత్రి, …

చర్చిద్దాం రండి

టీ ఎంపీలకు వాయలార్‌ ఢిల్లీపిలుపు రాజీనామాలతో కేంద్రంలో కదలిక హైదరాబాద్‌, జనవరి 29 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంత కాంగ్రెస్‌ ఎంపీల ఒత్తిడికి హైకమాండ్‌ తలొగ్గింది. చర్చలకు రావాలని …

తెలంగాణ కోసం మరో బలిదానం

రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య మంచిర్యాలలో  ఘటన.. రాయికల్‌లో విషాదం రాయికల్‌, జనవరి 28 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర మంత్రులు పూటకోమాట మాట్లాడడంతో …

నిప్పులు చెరిగిన హైదరాబాద్‌ భగ్గుమన్న ఓయూ.

ఇందిరాపార్కు వద్ద తీవ్ర ఉత్రిక్తత అరెస్టు హైదరాబాద్‌, జనవరి 28 (జనంసాక్షి) : తెలంగాణ భగ్గుమంది! తెలం’గానం’ మిన్నంటింది.. తెలంగాణ అంశంపై నిర్ణయం తీసుకొనేందుకు  మరిన్ని చర్చలు …