ముఖ్యాంశాలు

ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌ కేసు రహస్య విచారణ

మీడియాపై ఆంక్షలు  కోర్టు హాల్‌లో ఉద్రిక్తత న్యూఢిల్లీ, జనవరి 7 (జనంసాక్షి): ఢిల్లీ గ్యాంగ్‌రేప్‌ ఘటనపై ఢిల్లీలోని సాకేత్‌ కోర్టు సోమవారం విచారణ ప్రారంభించింది. విచారణ రహస్యంగా …

సంక్షోభంలో జార్ఖండ్‌ సర్కార్‌

అర్జున్‌ముండాకు పదవీ గండం మద్దతు ఉపసంహరించుకున్న జేఎంఎం రాంచి, జనవరి 7 (జనంసాక్షి): జార్ఖండ్‌లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది.  ప్రభుత్వం ప్రమాద అంచుల్లో ఉంది. అర్జున్‌ముండాకు పదవీ …

cover story

 

విచారణ వార్తలపై మీడియా సంయమనం పాటించాలి

న్యూఢీల్లీ: అత్యాచార కేసు వాచారణ వార్తలపై మీడియా సంయమనం పాటించాలని న్యాయస్థానం అదేశించింది. ఢీల్లీలో జరిగిన సామూహిక అత్యాచారం కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు ఈ రోజు …

వీహెచ్‌కు వీరమణి అవార్డు

కిరణ్‌ విద్యుత్‌ చార్జీలపై పునరాలోచించు : వీహెచ్‌ హైదరాబాద్‌, జనవరి 6 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు పెరియార్‌ అంతర్జాతీయ …

విద్యుత్‌ చార్జీలు పెంచితే ఉపద్రవమే..

శాసన సభ పక్షనేత ఈటెల లాంతర్లతో తెరాస ప్రదర్శన హైదరాబాద్‌, జనవరి 06 (జనంసాక్షి): కరెంటు ఛార్జీలు మరోసారి పెంచితే ఊరుకోబోమని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ …

ఆధార్‌ వల్ల అవినీతి అంతం

అసలు లబ్ధిదారులకే ప్రభుత్వ పథకాలు నగదు బదిలీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన జైరాం రమేశ్‌ గొల్లప్రోలు (తూర్పుగోదావరిజిల్లా), జనవరి 06 (జనంసాక్షి): నగదు బదిలీ పథకాన్ని ప్రారంభించడం …

చలిపంజాకు విలవిల

న్యూఢిల్లీ, జనవరి 5 (జనంసాక్షి) : చలిపులిలా పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు సున్నా, మైనస్‌ డిగ్రీలకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లల పరిస్థితి మరీ …

ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ ట్యాంక్‌ బండ్‌పై మహిళల ప్రదర్శన

    హైదరాబాద్‌, జనవరి 5 (జనంసాక్షి) : ఢిల్లీ అత్యాచార ఘటనను నిరసిస్తూ శనివారం సాయంత్రం మహిళలు హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పై భారీ ప్రదర్శన నిర్వహించారు. …

హస్తిన నుంచి హైదరాబాద్‌కు జానా తిరుగుటపా

న్యూఢిల్లీ, జనవరి 4 (జనంసాక్షి): తెలంగాణ తప్ప వేరే ప్రత్యామ్నాయం వద్దంటూ ఈప్రాంత కాంగ్రెస్‌ నేతలు చేసిన తీర్మానాన్ని ఢిల్లీ పెద్దలకు అందించేందుకు వెళ్ళిన సీనియర్‌ మంత్రి …