ముఖ్యాంశాలు

మక్కాలో సీసీ కెమెరాలు!

హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) :మక్కా మసీదులో సిసి కెమెరాలు, డోర్‌ఫ్రేం మెటల్‌ డిటెక్టర్లు ఏర్పాటు చేయనున్నట్లు హైదరాబాదు జిల్లా కలెక్టర్‌ నటరాజన్‌ గుల్జార్‌ అన్నారు. మంగళవారం …

బీసీ డిక్లరేషన్‌పై మడమ తిప్పం : చంద్రబాబు

హైదరాబాద్‌,జూలై 24 (జనంసాక్షి) : బీసీ డిక్లరేషన్‌పై ఎటువంటి పరిస్థితుల్లోను వెనక్కి తగ్గబోమని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. మంగళవారంనాడు ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో చంద్రబాబును …

మూడు ప్రాంతాల్లోను ఇఫ్తార్‌ విందు : టీడీపీ

హైదరాబాద్‌,జూలై 24 (జనంసాక్షి) : రంజాన్‌ మాసం సందర్భంగా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో ఇఫ్తార్‌ విందులు నిర్వహించాలని మంగళవారంనాడు టీడీపీ మైనారిటీ సాధికార కమిటీ నిర్ణయించింది. …

ఇప్పటికైనా మారండి : రేవంతరెడ్డి

హైదరాబాద్‌, జూలై 24 (జనంసాక్షి) : టీడీపీ అధినేత చంద్రబాబును బద్నాం చేయడమే లక్ష్యంగా వైఎస్‌ఆర్‌సిపి పెట్టుకున్నదని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో …

వెనకబడిన గ్రామాలను అభివృద్ధి పరిచేందుకు కృషి

హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి,జూలై 24 (జనంసాక్షి) : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని వెనకబడిన గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చేందుకు కృషి చేస్తానని రాష్ట్ర హోం …

నిజామియాలో వసతులు మెరుగుపర్చండి

హైదరాబాద్‌,జూలై 24 (జనంసాక్షి) : కలెక్టర్‌ తన ఛాంబర్‌లో మంగళవారంనాడు నిజామియా జనరల్‌ హస్సిటల్‌ డెవలప్‌మెంట్‌ సోసైటీ సభ్యులతో హస్పిటల్‌, కాలేజీలలో మెరుగైన సదుపాయల ఏర్పాటుపై సమీక్ష …

కావేరీ జలాల సమస్య పరిష్కరించండి : జయలలిత

చెన్నయ్‌, జూలై 24 : కేంద్రానికి ఇప్పటివరకు లేఖలు రాసిన సిఎం జయలలిత మంగళవారం నాడు ఏకంగా మాటల తూటాలను సంధించారు. యుపిఎ ప్రభుత్వంలో అంతర్గత పోరు …

మహారాష్ట్ర సిఎంపై ఎమ్మెల్యేల అసంతృప్తి

ముంబాయి, జూలై 24 : మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్‌ చవాన్‌ పై ఎమ్మెల్యేలు అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. రెండేళ్ళ క్రితం మహారాష్ట్ర గద్దెనెక్కిన పృథ్వీరాజ్‌ చవాన్‌పై ఎమ్మెల్యేలు అసంతృప్తి …

అవన్నీ అసత్యం : మంత్రి ఏరాసు

హైదరాబాద్‌, జూలై 24 : గాలి బెయిల్‌ స్కాంతో తనకు ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలన్నీ …

ఆ టెండర్లను రద్దు చేయండి : మైసూరారెడ్డి

హైదరాబాద్‌, జూలై 24 : పోలవరం టెండర్లను రద్దు చేయాలని వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు ఎం.వి.మైసూరారెడ్డి డిమాండు చేశారు. మంగళవారంనాడు ఆయన ఆ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. …