ముఖ్యాంశాలు

వచ్చే యేడాది నుంచి స్టేట్‌ ఫెస్టివల్‌గా లష్కర్‌ బోనాలు

హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి): లాల్‌ దర్వాజా మహంకాళీ బోనాల ఉత్సవాలకు హాజరైన సి.రామచంద్రయ్య బోనాల వేడుకను రాష్ట్ర పండుగగా గుర్తిస్తామని హామీ ఇచ్చారు. మహిళలు అమ్మవార్లకు …

సునీతా విలియమ్స్‌ మరోసారి అంతరిక్ష ప్రయాణం

బైకొనూర్‌ : రికార్డు సృష్టించిన ఇండో- అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ తన ఇద్దరు సహచరులతో కలిసి రష్యన్‌ సోయూజ్‌ రాకెట్‌పై తన రెండో అంతరిక్ష యాత్రను …

భారత్‌ కఠిన సంస్కరణలు చేపట్టాలి

రిటైల్‌ రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించాలి ఒబామా అధిక ప్రసంగంపై మండిపడ్డ దేశీయ పారిశ్రామిక వేత్తలు వాషింగ్టన్‌(సీటీ): చిల్లర రంగంలాంటి అనేక రంగాల్లో విదేశీ పెట్టుబడులను భారత్‌ నిషేధించడంపై …

నేపాల్‌లో కాల్వలో పడ్డ బస్సు

39 మంది మృతి.. 34 మంది భారతీయులే ఖాట్మండు : నేపాల్‌లో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవిం చింది. ఈ ప్రమాదంలో 39 మంది యాత్రికులు …

కాశ్మీర్‌లో ప్రణబ్‌ విస్తృత ప్రచారం

ఎన్సీ, పీడీపీ మద్దతు కోరిన దాదా జమ్మూ-కాశ్మీర్‌, జులై 15 : యుపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా పొటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ప్రచారంలో …

మావారి జాడ చెప్పండయ్యా..!

హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : తమ వారి నుంచి ఎటువంటి సమాచారం లేదని నేపాల్‌లో చిక్కుకున్న యాత్రికుల బంధువులు, కుటుంబ సభ్యులు వాపోతున్నారు. వంతెన తెగిపోవడంతో …

రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లేసమస్యలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి!

టీడీపీ నేత రేవంతరెడ్డి హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : హరితాంధ్రప్రదేశ్‌గా ఉన్న రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్మశానాంధ్రప్రదేశ్‌గా మార్చిందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంతరెడ్డి ఆరోపించారు. …

పార్టీలు మారే వారికి బుద్ధి చెప్పండి

ప్రజలకు పిలుపునిచ్చిన బాలకృష్ణ హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : 2014 ఎన్నికల్లో టీడీపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి చంద్రబాబేనని సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. నగరంలోని బసవతారకం …

మమత మాకే ఓటేస్తారు

న్యూఢిల్లీ, జూలై 14 : బెంగాల్‌ ఫైర్‌ బ్రాండ్‌ మమతా బెనర్జీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎటువైపు మొగ్గుచూపుతారనే సందిగ్ధం ఇంకా వీడలేదు. మమతా మాత్రం యూపీఏ …

కింగ్‌ఫిషర్‌లో కొనసాగుతున్న సమ్మె

ముంబరు : కింగ్‌ ఫిషర్‌లో సమ్మె శనివారం కూడా కొనసాగింది. దీంతో పలు విమాన సర్వీసులను రద్దు చేసింది. ముంబయి నుంచి మూడు, ఢిల్లీ నుంచి వెళ్లే …