ముఖ్యాంశాలు

ఎఫ్‌డీఐలపై భగ్గుమన్న యూపీఏ మిత్రపక్షాలు

మద్దతు ఉపసంహరణకే తృణముల్‌ మొగ్గు అదేబాటలో ఎస్పీ, బీఎస్పీ న్యూఢిల్లీ,సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి)ః కేంద్ర ప్రభుత్వ దూకుడు నిర్ణయాలతో యూపీఏ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. డీజిల్‌ ధర …

ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ సుదర్శన్‌ కన్నుమూత

చత్తీస్‌గఢ్‌, సెెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): ఆర్‌ఎస్‌ఎస్‌ మాజీ చీఫ్‌ కెఎస్‌ సుదర్శన్‌ (81) శనివారం ఉదయం రాయ్‌పూర్‌లో కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అల్జీమర్స్‌తో బాధపడుతున్నారు. ఆయన ఆరోగ్య …

రాష్ట్ర కొత్త సీఎంగా జైపాల్‌రెడ్డి ?

కేంద్రమంత్రిగా కిరణ్‌కుమార్‌ ! రాహూల్‌కు బెర్త్‌ ఖాయం.. రేణుకాకు చోటు త్వరలో కేంద్రంలో పెనుమార్పులు న్యూఢిల్లీ ,సెెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): వచ్చే వారం కేంద్ర కేబినెట్‌లో మార్పులు …

ఒక్క దెబ్బకు రెండు గిన్నీస్‌ రికార్డులు

మన హైదరాబాదీ దీనాజ్‌ సొంతం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ దినాజ్‌ నేతృత్వంలో ఒకేరోజు రెండు గిన్నిస్‌ రికార్డులు మన రాష్ట్రానికి దక్కాయి. …

త్వరలో తెలంగాణపై నిర్ణయం

తెలంగాణ ప్రజల మనోభావాలను , ఉద్యమాలను గౌరవిస్తున్నాం ధర్మన్నను వివరణ కోరాం.. ఆ తర్వాతే ఆయన రాజీనామాపై నిర్ణయంఔ మహబూబ్‌పర్యటనలో ముఖ్యమంత్రి మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి)ః …

నవ్విపోదురు గాక .. ఎఫ్‌డీఐలు,డీజిల్‌ ధర పెంపు

సరైన నిర్ణయాలే సమర్ధించుకున్న ప్రధాని న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 15 (జనంసాక్షి): అంతర్జాతీ యంగా చమురు ధరలు పెరిగిపోయి దేశ ఆర్థిక రంగం ఒడిదుడుకులు ఎదుర్కొం టున్న నేపథ్యంలో …

సమైక్యాంధ్ర కృత్రిమ ఉద్యమం

 ఊపందుకుంటున్న జై ఆంధ్రా ఉద్యమం : వసంత నాగేశ్వరరావు జై ఆంధ్ర బహిరంగ సభను అడ్డుకున్న పోలీసులు నందిగామాలో ఉద్రిక్తత నందిగామాసెప్టెంబర్‌ 14 (జనంసాక్షి): కృష్ణా జిల్లా …

డిజిల్‌ ధర పెంపుపై భగ్గుమన్న విపక్షాలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి) : డీజిల్‌పై లీటర్‌కు 6 రూపాయలు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రం రాజకీయ పార్టీలు భగ్గుమం టున్నాయి. గ్యాస్‌ …

వివిధ రంగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించిన కేంద్రం

చిల్లర వ్యాపారంలో 51 శాతం శ్రీవిమాన రంగంలో 49 శాతం ప్రసార మాధ్యమాల్లో 74 శాతం శ్రీవిదేశీ పెట్టుబడులు ప్రభుత్వ సంఘంలో పెట్టుబడుల ఉపసంహరణలకు స్వీకారం తృణముల్‌ …

వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

వికలాంగుల సంఘాలకు రూ.600 కోట్లు ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ.500 ఖర్చు దేవరకద్ర సభలో సీఎం మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 14 (జనంసాక్షి) : వికలాంగుల సమస్యలపై ప్రభుత్వం చిత్తశుద్దితో …

తాజావార్తలు