ముఖ్యాంశాలు

రాష్ట్రపతి ఎన్నికలకు దూరం: టి.డి.పి నిర్ణయం

హైదరాబాద్‌, జూలై17: రాష్ట్రలతి ఎన్నికల్లో ఓటింగ్‌ కు దూరంగా ఉండాలని పిటిడిపి నిర్ణయించింది. మమతా బెనర్జీ ఓకే చెప్పడంతో బాబు నో చెప్పడం విశేషం. అయితే తెలంగాణ …

రాష్ట్రపతి ఎన్నికలో ఎంఐఎం ఓట్ల కోసం

అసదుద్దీన్‌తో బొత్స భేటి హైదరాబాద్‌,జూలై 17(జనంసాక్షి): అందరూ ఊహించినట్లే జరిగింది. రాజకీయంగా ఎప్పుడు తనకు ఆపద వచ్చే సూచనలు కనిపించినా, కాంగ్రెస్‌ ఎప్పుడూ తీసుకునే నిర్ణయమే ఇప్పుడూ …

విద్యాసంస్థల బంద్‌ విజయవంతం

సచ్‌వాలయాన్ని ముట్టడించడానికి యత్నించిన విద్యార్థులు హైదరాబాద్‌: విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పిలుపు మేరకు మంగళవారం రాజధాని నగరంలో విద్యాసంస్థలు బంద్‌ పాటించాయి. పీడీఎస్‌యూ, ఎస్‌ఎఫ్‌ఐ, …

జులై 28 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారాన్ని విజయవంతం చేయండి

– గ్రీన్‌హంట్‌ ఆపరేషన్‌ అంతా ఓ బూటకం – సహజ వనరులను కొల్లగొట్టడమే అసలు లక్ష్యం – విదేశీ పెట్టుబడిదారులకు ప్రభుత్వం దాసోహం – బూటకపు ఎన్‌కౌంటర్లతో …

తెలంగాణ భూముల వేలాన్ని నిలిపివేయండి

హెచ్‌ఎండీఏ ఎదుట తెలంగాణవాదుల ధర్నా హైదరాబాద్‌,జూలై 17(జనంసాక్షి): హైదరాబాద్‌, రంగారెడ్డి శివారు ప్రాంతాల్లోని భూముల వేలాన్ని నిలిపివేయాలని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కె.తారకరామారావు డిమాండు చేశారు. ఇందులో భాగంగా …

ఏపీపీఎస్సీ నియామాకాల్లో తెలంగాణకు అన్యాయం

హైదరాబాద్‌: ఏపీపీఎస్సీ నియామకాల్లో కూడా తెలంగాణకు అన్యాయం జరుగుతోంది. మున్సిపల్‌ కమిషనర్‌కు గ్రేడ్‌-2 పోస్టుల్లో జోనల్‌ నిబంధనలు వ్యతిరేకంగా నియామకాలు జరిగాయని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ …

మా మద్దతు ప్రణబ్‌ కే : మమతా బెనర్జీ

ఢిల్లీ : కొద్ది రోజులుగా రాష్ట్రపతి అభ్యర్థి మద్దతు విషయంలో తర్జన బర్జన పడుతున్న తృణముల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఎట్టకేలకు తన నిర్ణయాన్ని వెల్లడించారు. …

ఎన్‌కౌంటర్లపై సుప్రీం ఆగ్రహం…రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులపై మండిపాటు

-చంపాలనుకుంటే మావోయిస్టు అని ముద్రవేస్తారా..? ప్రమోషన్ల కోసం ఎన్‌కౌంటర్లు చేస్తారా..? పోలీసులను ప్రశ్నించిన అత్యున్నత న్యాయస్థానం న్యూఢిల్లీ: నకిలీ ఎన్‌కౌంటర్లపై అత్యున్నత న్యాస్థానం రాష్ట్ర ప్రభుత్వంపై, పోలీసులపై …

జగన్‌, విజయసాయిలకు నార్కో పరీక్షలకు కోర్టు నిరాకరణ

హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి): వైఎస్‌ జగన్‌, విజయసాయిరెడ్డిలను నార్కో పరీక్షకు అనుమతి ఇవ్వాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సిబిఐ కోర్టు సోమ వారంనాడు …

డిసెంబర్‌లో పాక్‌-భారత్‌ క్రికెట్‌ దోస్తానా

ముంబయి, జూలై 16 (జనంసాక్షి): క్రికెట్‌ క్రీడాభిమానులకు ఒక శుభవార్త! భారత్‌-పాక్‌ జట్లు ఆడే మ్యాచ్‌లను తిలకించే మహద్భాగ్యం అభిమానులకు మరికొద్ది నెలల్లో కలగనున్నది. పాకిస్తాన్‌ క్రికెట్‌ …