ముఖ్యాంశాలు

33 వార్డులో పిచ్చి మొక్కలను క్లీన్ చేయిస్తున్న టిఆర్ఎస్ నాయకులు ఉంగ్లం తిరుమల్

            వనపర్తి టౌన్ : డిసెంబర్ 12 ( జనం సాక్షి ) వనపర్తి పట్టణంలో 33 వార్డ్ వల్లబ్ …

సింగం సైదులు కుటుంబానికి, ఆర్థిక సహాయం అందించిన – పిల్లి రామరాజు యాదవ్

నల్గొండటౌన్, జనంసాక్షి:(డిసెంబర్ 12) చర్లపల్లి 14 వ వార్డ్ కి చెందిన సింగం సైదులు అనారోగ్యంతో   మరణించారు.. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు …

పెండింగ్ లో ఉన్న 5 నెలల వేతనాన్ని తక్షణమే చెల్లించాలి -రాష్ట్ర నాయకులు సదానందం.

నాగర్ కర్నూల్ రూరల్ డిసెంబర్11(జనంసాక్షి):నాగర్ కర్నూల్ జిల్లా 1145అతిథి అధ్యాపక సంఘం నూతన జిల్లా కమిటీని రాష్ట్ర కమిటీ బాధ్యులు ఆయిల్ సదానందం గౌడు సమక్షంలో ఆదివారం …

కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.

నెరడిగొండడిసెంబర్12(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంలో అమ్మాయిల పెళ్లిళ్లకు తల్లిదండ్రులకు భారం కాకూడదని సీఎం కేసీఆర్ కుటుంబ పెద్దగా కల్యాణ లక్ష్మీ పథకం ప్రవేశ పెట్టారని, మహిళలకు రైతులకు అన్ని రంగాల్లో …

రాష్ట్రస్థాయికి పోటీలకు.ఎంపికైన విద్యార్థిని అభినందించిన అధ్యాపకులు.

            రాజన్న సిరిసిల్ల బ్యూరో. డిసెంబర్ 12 (జనంసాక్షి) పరుగు పందెంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థి సాయికుమార్ అధ్యాపకులు …

అంత్యక్రియల కై మనోహర్ రెడ్డి ఆర్థిక  సహాయం.

దోమ డిసెంబర్ 12(జనం సాక్షి) దోమ మండల పరిధిలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన బాపూరం వెంకటయ్య  తల్లి బాపూరం లక్ష్మమ్మ మరణించిన విషయం తెలుసుకున్న DCCB ఛైర్మెన్ …

మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపిన రఘువీర్ రెడ్డి

                    మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ని పీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లోళ్ళ …

రాష్ట్ర స్థాయి ఖో ఖో విజేతలు గా రంగారెడ్డి,నల్లగొండ జిల్లాలు

   విజేతలకు ట్రోఫీ అందించిన జంపన ప్రతాప్, అరిగే మధుసూదన్ కంటోన్మెంట్  డిసెంబర్     జనం సాక్షి  న్యూ బోయిన్ పల్లి ప్లే గ్రౌండ్ లో గతం …

కొండమల్లేపల్లి పట్టణం వినాయక్ నగర్ లో శ్రీ లక్ష్మీ సరస్వతి సమేత శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవము

            కొండమల్లేపల్లి డిసెంబర్ 12 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి పట్టణంలోని హైదరాబాద్ రోడ్డులో గల వినాయక నగర్ …

నూతన కార్యవర్గ సభ్యులకు శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన : ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్  ముద్దగౌని రామ్మోహన్ గౌడ్

 ఎల్బీనగర్ (జనం సాక్షి ).యన్ రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర కాలనీ సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు నూతనంగా ఎన్నికైన సందర్భంగా సోమవారం నాడు  …