ముఖ్యాంశాలు

*కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్న ఏపీఓ కుమారస్వామి గౌడ్

  కొడకండ్ల 08(జనం సాక్షి):* ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా కొడకండ్ల మండలంలోని ఏపీఓ విధులు నిర్వహిస్తున్న నరిగే కుమారస్వామి గౌడ్ జిల్లా కలెక్టర్ మరియు …

రైతులు తప్పనిసరిగా ఈ కేవైసి చేయించుకోవాలి-ఏడిఏ సంగీత లక్ష్మి.

    గద్వాల రూరల్ డిసెంబర్ ‌08 (జనంసాక్షి):- ధరూర్ మండల‌ పరిధిలోని చింతరేవుల, ఏమునోము పల్లి గ్రామాలలో రైతు వేదికలో,పంట పొలాలలో రైతులకు ఏర్పాటు చేసిన …

మన ఊరు మన ప్రభుత్వం మన పథకాలు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్

కొండమల్లేపల్లి డిసెంబర్ 8 జనం సాక్షి న్యూస్ : నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని,తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ అని గిరిజనుల జీవితాల్లో …

తప్పుడు ఆరోపణలు చేస్తే నాలుక చీరేస్తా…

-ప్రజల్లో ఉంటూ ప్రజాసేవ చేస్తూ రెండుసార్లు గెలిచిన చరిత్ర నాది -బండి సంజయ్ నువ్వు ఎంపీగా ఎంత కమిషన్లు తీసుకుంటున్నవ్. -ఎమ్మెల్యే అజ్మీరా రేఖ శ్యామ్ నాయక్ …

విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న మాజి ఎ మ్మెల్ల్యే

జుక్కల్, డిసెంబర్ 8, (జనంసాక్షి), కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం మహ్మదాబాద్ గ్రామములో జరుగుతున్న విగ్రహా ప్రతిష్టాపన, స ప్తాహా కార్యక్రమంలో గురువారం జుక్కల్ మాజి ఏమ్మేల్యే,కామారెడ్డి …

పేదల దోస్తీ .. బస్తీ దవాఖాన .

.. బస్తీల సుస్తీని పోగొట్టేందుకే బస్తీ దవాఖానాలు సీఎం కేసీఆర్ తీసుకున్న చర్యలతోనే సర్కార్ వైద్యం పట్ల ప్రజలకు విశ్వాసం – రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి …

వీణవంక మండలానికి చెందిన రజియా కుటుంబ సభ్యులకు ఎల్ వో సి ను అందజేసిన హుజురాబాద్ నియోజవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్

  వీణవంక డిసెంబర్ 8 (జనం సాక్షి)వీణవంక మండలానికి చెందిన మహమ్మద్ రజియా హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రజియా తదుపరి చికిత్స కొరకు …

ఘనంగా దత్తా జయంతి వేడుకలు

  రామారెడ్డి డిసెంబర్ 8 జనం సాక్షి ఘనంగా దత్త జయంతిని వేడుకలు నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు భరద్వాజ్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, …

రాష్ట్రస్థాయి కోకో పోటీలకు టిఎంఆర్ఎస్ కోటగిరి విద్యార్థి ఎంపిక.

కోటగిరి డిసెంబర్ 8 జనం సాక్షి:-మండలంలొని తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలకు చెందిన ముజంబిల్ అనే విద్యార్థి హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్రస్థాయి అండర్ 18 కోకో …

బస్సు ఎక్కించి మందు పోశారు.. బస్సు దించి చితక బాదారు..!

    గాయాలపాలై ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు. తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ లో కెసిఆర్ సభా వివాదం. రాజన్న సిరిసిల్ల బ్యూరో. డిసెంబర్ 08.(జనంసాక్షి). …