ముఖ్యాంశాలు

ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు

స్వాతంత్ర సమరయోధులు, మొట్టమొదటి కేంద్ర ఎడ్యుకేషన్ మినిస్టర్, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను శుక్రవారం దురాజ్ పల్లి ముస్లిం మైనార్టీ బాలుర గురుకుల …

కొండమల్లేపల్లి పట్టణంలో ఘనంగా జాన్ పహాడ్ షాహిద్ సందల్ ఊరేగింపు

న్యూస్: మండల కేంద్రంలో శుక్రవారం నాడు ముస్లిం సోదరుల ఆధ్వర్యంలో జాన్ పాడ్ షాహీద్ సందల్ ను గుర్రం మీద పట్టణంలో పుర విధులలో యువకులు, మహిళలు …

పార్లమెంట్ మార్చ్ చలో ఢిల్లీ జయప్రదం చేయండి.

– ఏఐవైఎఫ్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను  నేరేడుచర్ల( జనంసాక్షి)న్యూస్: యువజన విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నవంబర్ 25న పార్లమెంట్ మార్చ్ ఛలో …

వీక్లీ పరేడ్ వల్ల సిబ్బందికి ఫిజికల్ ఫిట్నెస్ నిత్య జీవనంలో యోగా, వాకింగ్ ఒక భాగం:జిల్లా యెస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని

మెదక్ జిల్లా యెస్.పి శ్రీమతి పి.రోహిణి ప్రియదర్శిని ఐ.పి.యెస్ గారి ఆదేశానుసారం ఏ.ఆర్ డి.ఎస్.పి శ్రీ.శ్రీనివాస్ గారి ఆద్వర్యంలో మెదక్ పట్టణ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ …

యాదయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

జోగిపేట్ ఆందోల్ మండల పరిధిలోని నేరేడు గుంట గ్రామంలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పర్యటించి గత రెండు రోజుల క్రితం వార్డ్ నెంబర్ కోదండ యాదయ్య కుమారుడు …

ఇస్రో సైంటిస్ట్ కిష్టయ్య మృతి బాధాకరం..

అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ జనం సాక్షి నవంబర్ 11 టేక్మాల్ గ్రామానికి చెందిన ఇస్రో శాస్త్రవేత్త కిష్టయ్య పార్థివ దేహానికి పూలమాల వేసి  నివాళులర్పించిన …

ఎల్లమ్మ దేవి ఆలయ నిర్మాణానికి 41 వేల రూపాయల విరాళం అందజేత

మంచాల మండలం దాత్ పల్లి గ్రామ పరిధిలోని దాత్ పల్లి  తండాలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ దేవి ఆలయ నిర్మాణానికి 41 వేల రూపాయల విరాళం ఆలయ …

ఘనంగా రాష్ట్రీయ శిక్షా దివస్, మైనారిటీస్ వెల్ఫేర్ డే వేడుకలు.

ప్రతి సంవత్సరం నవంబర్ 11న దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అని దీన్నే రాష్ట్రీయ శిక్షా దివస్ అని కూడా పిలుస్తారు. దేశంలో విద్యాభివృద్ధికి విశేష …

గచ్చిబౌలి డివిజన్ అభివృద్దే తన ముందున్న లక్ష్యం – కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి”

 ప్రాంతంలోనైనా ఎన్నో కొన్ని సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంటాయని, అయితే ఒక ప్రణాళిక అబద్ధంగా వాటిని అధిగమించడం ద్వారా సమస్య రహిత డివిజన్ గా …

శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్దే తన ప్రథమ కవర్తవ్యం – శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్”

ప్రజల ఓట్లతో గెలిచి రాజ్యాంగ వ్యవస్థలో కొనసాగుతున్న తనకు శేరిలింగంపల్లి డివిజన్ ప్రజల సమగ్రాభివృద్దే తన ప్రథమ కర్తవ్యం అని, వారి సంక్షేమంకోసం అహర్నిశలు కృషి చేస్తానని …